రిపీట్ చేస్తున్న క్రిష్‌...

  • IndiaGlitz, [Tuesday,July 24 2018]

డైరెక్ట‌ర్ జాగ‌ర్ల‌మూడి క్రిష్ ప్లానింగ్ ప్రకారం చేస్తున్నాడో.. లేక యాదృచ్చికంగా జ‌రుగుతుందో ఏమోకానీ.. ఓ విష‌యాన్ని రిపీట్ చేస్తున్నాడు. ఒకే ఏడాదిలో రెండు సినిమాల‌ను విడుద‌ల చేస్తుండ‌టం. వివ‌రాల్లోకెళ్తే.. 2015లో క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో హిందీలో 'గ‌బ్బ‌ర్ ఈజ్ బ్యాక్‌' (ఠాగూర్ రీమేక్‌) తో తెలుగులో కంచె సినిమాను విడుద‌ల చేశాడు.

నాలుగేళ్ల త‌ర్వాత అంటే 2019 కూడా ఇప్పుడు అలాంటి ప‌నే చేస్తున్నాడు. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఎన్టీఆర్ బ‌యోపిక్ 'య‌న్‌.టి.ఆర్‌'ను జ‌న‌వ‌రి 9న విడుద‌ల చేస్తుంటే.. కంగ‌నారనౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన 'మ‌ణిక‌ర్ణిక‌'ను జ‌న‌వ‌రి 25న విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. మ‌రి ఈ రెండు చిత్రాల‌తో క్రిష్ ఎలాంటి రిజ‌ల్ట్ అందుకోనున్నాడో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే.

More News

బాలీవుడ్‌లోకి అమ‌లాపాల్‌

నీలి తామ‌ర అనే మ‌ల‌యాళ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అమ‌లాపాల్ త‌ర్వాత తెలుగు, త‌మిళ భాష‌ల్లో బిజీ హీరోయిన్‌గా మారింది.

ప‌దేళ్ల త‌ర్వాత ప్ర‌భాస్‌...

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ఇప్పుడు యు.వి.క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో 'సాహో' సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుద‌ల‌వుతుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

టుస్సాడ్స్‌లో దీపికాప‌దుకొనే

బాలీవుడ్‌తోపాటు హాలీవుడ్‌లోనూ రాణించిన ముద్దుగుమ్మ దీపికా ప‌దుకొనే విగ్ర‌హం మేడ‌మ్ టుస్సాడ్స్‌లో ఏర్పాటు చేశారు.

యంగ్ టైగ‌ర్ ముఖ్య అతిథిగా....

ముప్పై ఏళ్లుగా తెలుగు సినిమాల్లో ఎంతో మంది స్టార్స్‌కు అద్భుతమైన యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేసిన సీనియ‌ర్ ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్‌ క‌థానాయ‌కుడిగా,

జులై 27 న సాక్ష్యం గ్రాండ్ రిలీజ్..

సాక్ష్యం మూవీ రిలీజ్ విషయంలో మీడియా లో వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టేస్తూ సినిమా నిర్మాతలు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు..