ధ‌నుష్ సినిమాలోన‌టిస్తున్న ద‌ర్శ‌కుడు

  • IndiaGlitz, [Saturday,September 24 2016]

లవ్‌, యాక్ష‌న్ సినిమాల‌ను విభిన్నంగా తెర‌కెక్కించే ద‌ర్శ‌కుల్లో గౌత‌మ్ మీన‌న్ ఒక‌రు. ద‌ర్శ‌కుడిగానే కాకుండా నిర్మాత‌గా కూడా సినిమాల‌ను నిర్మిస్తున్నాడు. అప్పుడుప్పుడు కొన్ని సినిమాల్లో తెర‌పై క‌న‌ప‌డ్డాడు కూడా.

తాజాగా గౌత‌మ్ మీన‌న్ ధ‌నుష్ ద‌ర్శ‌క, నిర్మాణంలో రూపొందుతోన్న ప‌వ‌ర్ పాండి అనే చిత్రంలో గౌత‌మ్ మీన‌న్ ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడ‌ని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. ధ‌నుష్ స్వంత నిర్మాణ సంస్థ వండ‌ర్ బార్స్ ఈ సినిమాను నిర్మిస్తుండ‌గా సీనియ‌ర్ న‌టుడు రాజ్‌కిర‌ణ్ ఇందులో మెయిన్‌రోల్ చేస్తున్నాడు.

More News

అల్లుఅర్జున్ హీరోయిన్ గా...

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మాతగా లింగుస్వామి దర్శకత్వంలో

జాగ్వార్ లో మిల్కీబ్యూటీ స్పెష‌ల్ సాంగ్ పూర్తి

మాజీ ప్రధాని దేవ‌గౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, డిస్ట్రిబ్యూ టర్‌, ప్రముఖ నిర్మాత హెచ్‌.డి.కుమారస్వామి తనయుడు నిఖిల్‌కుమార్‌ని హీరోగా పరిచయం చేస్తూ 75 కోట్ల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వేల్యూస్‌తో శ్రీమతి అనితా కుమారస్వామి నిర్మిస్తున్న చిత్రం జాగ్వార్.

50 రోజులు పూర్తి చేసుకున్న శ్రీర‌స్తు - శుభ‌మ‌స్తు..!

అల్లు శిరీష్ హీరోగా ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ నిర్మించారు.

చిరు - వినాయ‌క్ ల‌ ఠాగూర్ కు 13 ఏళ్లు..!

మెగాస్టార్ చిరంజీవి - డైన‌మిక్ డైరెక్ట‌ర్ వినాయ‌క్ కాంబినేష‌న్లో రూపొందిన సెన్సేష‌న‌ల్ మూవీ ఠాగూర్. ఈ చిత్రంలో చిరు స‌ర‌స‌న శ్రియ‌, జ్యోతిక న‌టించారు.

శ‌ర్వానంద్ పై జ‌రుగుతున్న ప్ర‌చారంలో వాస్త‌వం లేదు..!

ర‌న్ రాజా ర‌న్, మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదిరాని రోజు, ఎక్స్ ప్రెస్ రాజా...చిత్రాల‌తో హ్యాట్రిక్ సాధించిన యువ క‌థానాయ‌కుడు శ‌ర్వానంద్. ప్ర‌స్తుతం శ‌ర్వానంద్ వేగేశ్న స‌తీష్ ద‌ర్శ‌క‌త్వంలో శ‌త‌మానంభ‌వ‌తి సినిమాలో న‌టిస్తున్నారు.