నాలుగోసారి కలుస్తున్నారు...

  • IndiaGlitz, [Thursday,July 21 2016]

సాయిధ‌ర‌మ్‌తేజ్ హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన రెండో సినిమానే పిల్లానువ్వులేని జీవితం మంచి విజ‌యాన్ని అందుకుంది. ఈ చిత్రానికి దిల్ రాజు వ‌న్ ఆఫ్ ది ప్రొడ్యూస‌ర్‌. త‌ర్వాత సాయిధ‌ర‌మ్‌తేజ్ వరుస‌గా దిల్‌రాజు కాంబినేష‌న్‌లో సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌, రీసెంట్‌గా సుప్రీమ్ చిత్రాల్లో న‌టించి హ్యాట్రిక్ స‌క్సెస్‌ల‌ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు నాలుగోసారి ఈ హిట్ కాంబినేష‌న్‌లో నాలుగో సినిమా రూపొంద‌నుంద‌ట‌. ప్ర‌స్తుతం అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్స్ జ‌రుగుతున్నాయని, అన్నీ ఓకే కాగానే అక్టోబ‌ర్‌లో సినిమా ప్రారంభ‌మ‌వుతుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి దీనిపై దిల్ రాజు అండ్ టీం ఏమ‌ని స్పందిస్తుందో చూడాలి.

More News

చెన్నైలో 'సింగం' ఫైట్స్

సూర్య హీరోగా హరి దర్శకత్వంలో రూపొందుతోన్న సింగం సీక్వెల్ ఎస్-3(సింగం3)

చిరు 150వ చిత్రానికి ఫ్లాప్ హీరోయిన్ ఫిక్స్..

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఎప్పుడో ప్రారంభమైంది.

మామ కబాలి - అల్లుడు తిక్క

సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలి అంటూ తమిళనాడులోనే కాకుండా దేశవిదేశాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు.

తిక్క కొత్త టీజ‌ర్ వ‌చ్చేసింది..

సాయిధ‌ర‌మ్ తేజ్, లారిస్సా బొనేసి, మ‌న్నార చోప్రా హీరో,హీరోయిన్స్ గా న‌టించిన చిత్రం తిక్క‌. ఈ చిత్రాన్ని ఓమ్ ఫేమ్ సునీల్ రెడ్డి తెర‌కెక్కించారు.  శ్రీ వెంక‌టేశ్వ‌ర మూవీ బ్యాన‌ర్ పై డా.సి.రోహిన్ కుమార్ రెడ్డి ఈ మూవీని నిర్మించారు. తిక్క కొత్త టీజ‌ర్ ను నిన్న రిలీజ్ చేయాలి కానీ..కొన్ని కార‌ణాల వ‌ల‌న వాయిదా వేసి ఈరోజు రిలీజ్ చేసారు.

కబాలి టికెట్స్ కోసం మినిష్టర్ రికమెండేషన్స్..

కబాలి ప్రపంచ వ్యాప్తంగా రేపు రిలీజ్ అవుతుంది.ఇప్పటి వరకు ఏ సినిమాకి రానంత క్రేజ్ కబాలికి వచ్చింది.