చీపురు పల్లిలో నటసింహ నందమూరి బాలకృష్ణ డిక్టేటర్ వందరోజుల వేడుక

  • IndiaGlitz, [Saturday,April 23 2016]

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం డిక్టేటర్. శ్రీవాస్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ 99వ చిత్రంగా రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఏప్రిల్ 22న ఈ చిత్రం వందరోజులను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏప్రిల్ 24న చీపురుపల్లి హైస్కూల్ గ్రౌండ్స్ లో సాయంత్రం డిస్ట్రిబ్యూటర్స్, అభిమానుల సమక్షంలో వందరోజుల వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు నందమూరి బాలకృష్ణ, శ్రీవాస్ సహా చిత్రయూనిట్ కూడా పాల్గొంటుంది.

More News

ఎన్టీఆర్ 9999-అఖిల్ 9669

నందమూరి ఎన్టీఆర్ -అక్కినేని అఖిల్ వీరిద్దరు ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సందడి చేసారు.

క్ష‌ణం ద‌ర్శ‌కుడి త‌దుప‌రి చిత్రం ఇదే

అడ‌వి శేష్ - ఆదాశ‌ర్మ - అన‌సూయ ప్ర‌ధాన పాత్ర‌లో నూత‌న ద‌ర్శ‌కుడు ర‌వికాంత్ తెర‌కెక్కించిన క్ష‌ణం ఎంత‌టి సంచ‌ల‌న సృష్టించిందో తెలిసిందే. కోటి రూపాయ‌ల బ‌డ్జెట్ తో రూపొందిన క్ష‌ణం చిత్రం బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్ తో పాటు  రీమేక్ రైట్స్ - శాటిలైట్ రైట్స్..ద్వారా పి.వి.పి సంస్థ‌కు  భారీ లాభాలే తెచ్చిపెట్టింది.

చివరి షెడ్యూల్లో బ్రహ్మోత్సవం..

సూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నచిత్రం బ్రహ్మోత్సవం.

అందుచేత నాకు టైమ్ వ‌స్తుంద‌నే న‌మ్మ‌కం ఉంది కానీ..అసంతృప్తి లేదు. - నంద‌మూరి తార‌క‌ర‌త్న‌

నారా రోహిత్ క‌థానాయ‌కుడుగా -నంద‌మూరి  తార‌క‌ర‌త్న ప్ర‌తినాయ‌కుడుగా రూపొందిన‌ చిత్రం రాజా చెయ్యివేస్తే. ఈ చిత్రాన్ని నూత‌న ద‌ర్శ‌కుడు ప్ర‌దీప్ చిలుకూరి తెర‌కెక్కించారు.

'క్షణం' తమిళ హక్కులను దక్కించుకున్న..

తెలుగు వాళ్లకు బాగా పరిచయమున్న కోలీవుడ్ నటుడు సత్యరాజ్. ఇతనికి శిబిరాజ్ అనే కొడుకు ఉన్నాడు. తను తమిళ సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు.