విడిపోతున్నామ‌ని ప్ర‌క‌టించిన హీరోయిన్‌

  • IndiaGlitz, [Thursday,August 01 2019]

బాలీవుడ్ హీరోయిన్ దియామీర్జా త‌న వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఈ హైద‌రాబాదీ హీరోయిన్ భ‌ర్త సాహిల్ సింఘా నుండి విడాకులు తీసుకోబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వ్యాపార‌వేత్త సాహిల్ సింఘాతో చాలా కాలం ప్రేమాయణం నెరిపిన దియామీర్జా 2014లో అత‌న్ని పెళ్లి చేసుకుంది. ఐదేళ్లు పూర్తి కాక ముందే వీరిద్ద‌రూ త‌మ వివాహ బంధానికి బై బై చెప్పేసుకున్నారు.

'ఇద్దరం గ‌త కొంత‌కాలంగా కలిసున్నాం. క‌ష్ట‌సుఖాల‌ను పంచుకున్నాం. ఇప్పుడు విడిపోవాల‌ని నిర్ణ‌యించుకున్నాం. మ‌మ్మ‌ల్ని అర్థం చేసుకున్న కుటుంబ స‌భ్యుల‌కు, స్నేహితుల‌కు థ్యాంక్స్‌. మా ప్ర‌యాణం విభిన్న మార్గాల‌ను ఎంచుకోవ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నాం. విడిపోయినా స్నేహితుల్లాగానే క‌లుసుంటాం' అంటూ మెసేజ్‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేశారు.

More News

ఆగస్ట్‌ 23న ప్రపంచవ్యాప్తంగా 'కౌసల్య కృష్ణమూర్తి'

ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో

ట్విట్టర్‌లో మహిళ వర్సెస్ యాంగ్రీస్టార్.. ఫైనల్‌గా రాజశేఖర్ క్లారిటీ

సోషల్ మీడియా బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీలు అభిమానులు, నెటిజన్లకు బాగా దగ్గరయ్యారు.

నా తొలి చిత్రంలోనే ఇలాంటి అవకాశం రావడం ఎంతో థ్రిల్లింగ్‌ గా ఉంది-'22 'హీరో రూపేష్‌ కుమార్‌ చౌదరి

సినిమాల్లోకి రావాలని, గొప్పగా రాణించాలని చాలా మంది కలలు కంటుంటారు. అయితే వాటిని సాధించేది మాత్రం కొందరే...

రూమ‌ర్స్‌ను ఖండించిన స్టార్ సినిమాటోగ్రాఫ‌ర్‌

స్టార్ సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు ఇప్పుడు సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 26వ చిత్రం `సరిలేరు నీకెవ్వ‌రు` కి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

మ‌రో ద‌క్షిణాది రీమేక్‌కు సై అన్న అక్ష‌య్‌

వ‌రుస స‌క్సెస్‌ల‌తో బాక్సాఫీస్ వద్ద స‌త్తా చాటుతున్న బాలీవుడ్ హీరో అక్ష‌య్‌కుమార్. రీసెంట్‌గా అజిత్ హీరోగా నటించిన `వీర‌మ్‌` చిత్రాన్ని