ధ‌నుష్ మూవీలో న‌టిస్తున్నతెలుగు హీరో..

  • IndiaGlitz, [Tuesday,March 15 2016]

ధ‌నుష్ హీరోగా గౌత‌మ్ వాసుదేవ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం చెన్నైలో ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే.. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి టైటిల్ ఎన్న‌య్ నొక్కి పాయుమ్ తొట‌. ఈ చిత్రంలో ధ‌నుష్ స‌ర‌స‌న మెగ అక్ష హీరోయిన్ గా న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని గౌత‌మ్ మీన‌న్ మ‌రియు మ‌ద‌న్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అయితే ఈ చిత్రంలో తెలుగు హీరో నెగిటివ్ రోల్ పోషిస్తున్నారు. ఇంత‌కీ ఆ తెలుగు హీరో ఎవ‌ర‌నుకుంటున్నారా..? బాహుబ‌లి లో భ‌ల్లాల‌దేవ పాత్ర‌లో న‌టించి మంచి క్రేజ్ సంపాదించుకున్న రానా. అవును...ఈ చిత్రంలో రానా కీల‌క పాత్ర పోషిస్తున్నార‌ట‌. రానా పాత్ర గురించి చిత్ర‌యూనిట్ ఎలాంటి స‌మాచారాన్ని బ‌య‌ట‌పెట్ట‌డం లేదు. కానీ...రానా ఈ చిత్రంలో కొత్త‌గా క‌నిపిస్తారంటున్నారు.

More News

ఆ ఎమ్మెల్యేకు శిక్ష పడాలంటున్న త్రిష...

ఇప్పుడు హీరోయిన్స్ అందరూ జంతువులపై  ప్రేమానురాగాలు చూపిస్తున్నారు. జంతువులకు సంబంధించిన స్వచ్చంద సంస్థలకు తమ వంతు మద్ధతును ప్రకటిస్తున్నారు.

అదే నా ల‌క్ష్యం అంటున్న త‌మ‌న్నా..

తెలుగు, త‌మిళ్, హిందీ...భాష‌ల్లో న‌టిస్తూ..త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న క్రేజీ హీరోయిన్ మిల్కీబ్యూటీ త‌మ‌న్నా. తెలుగు, త‌మిళ్ లో భారీ బ‌డ్జెట్ తో రూపొందిన ద్విభాషా చిత్రం ఊపిరి లో త‌మ‌న్నా న‌టించింది.

మ‌నం ఎవ‌రికీ త‌క్కువ కాదంటున్నసుధీర్ బాబు..

ఎస్.ఎం.ఎస్ చిత్రంతో హీరోగా ప‌రిచ‌య‌మై..ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ తో స‌క్సెస్ సాధించిన యువ క‌థానాయ‌కుడు సుథీర్ బాబు.

ఊపిరి లో నాగ్ సార్ ని చూసి చాలా మంది న‌టులు స్పూర్తి పొందుతారు - త‌మ‌న్నా

టాలీవుడ్ - కోలీవుడ్ - బాలీవుడ్...లాంగ్వేజ్ ఏదైనా...క్యారెక్ట‌ర్ ఏదైనా స‌రే...పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా న‌టిస్తూ ఆడియోన్స్ లో క్రేజ్ ఏర్ప‌రుచుకున్న హీరోయిన్ మిల్కీబ్యూటీ త‌మ‌న్నా. నాగార్జున - కార్తీ కాంబినేష‌న్లో రూపొందిన భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ ఊపిరిలో త‌మ‌న్నాన‌టించింది.

'கருடா''வுக்கு வில்லனாகும் 'ஆரம்பம்' நடிகர்

அரிமாநம்பி' ஆனந்த் சங்கர் இயக்கத்தில் விக்ரம், நயன்தாரா, நித்யாமேனன் நடித்து வரும் 'இருமுகன்' படத்தின் படப்பிடிப்பு இறுதிக்கட்டத்தை