బాలీవుడ్ రీమేక్ లో ధనుష్...

  • IndiaGlitz, [Thursday,July 27 2017]

త‌మిళ హీరో ధ‌నుష్‌కు బాలీవుడ్‌లో కూడా మంచి క్రేజ్ ఉంది. గ‌తంలో ధ‌నుష్ త‌మిళంలో రాంజాన్, ష‌మితాబ్ చిత్రాల్లో న‌టించాడు. ఈ రెండు చిత్రాలు ధ‌నుష్‌కి బాలీవుడ్‌లో మంచి పేరునే తీసుకొచ్చాయి. త‌ర్వాత ధ‌నుష్ త‌మిళ సినిమాల‌తో బిజీగా మారిపోయాడు. అయితే ఇప్పుడు ధ‌నుస్ త‌న విఐపి2 చిత్రాన్ని హిందీలో కూడా విడుద‌ల చేయాల‌నుకుంటున్నాడు.
అందులోభాగంగా ముంబైలో చిత్ర ప్ర‌మోష‌న్‌లో పాల్గొన్నాడు. త‌న‌కు ర‌ణ‌బీర్ క‌పూర్ నటించిన 'బ‌ర్ఫీ' చిత్రం బాగా న‌చ్చింద‌ని, కుదిరితే ఆ చిత్రాన్ని రీమేక్ చేయాల‌నుకుంటున్న‌ట్లు తెలిపాడు.

More News

కమల్ రాజకీయ చిత్రం

యూనివర్సల్ స్టార్గా అభిమానులు పిలుచుకునే కమల్హాసన్ ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. జయలలిత మరణం తర్వాత తమిళనాట రాజకీయాల్లో పెనుమార్పులే సంభవించాయి.కొందరు రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలంటుంటే, మరికొందరేమో కమల్ హాసన్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తాడని అంటున్నారు.

'మా' ఆధ్వర్యంలో ఈనెల 30న 'యాంటీ డ్రగ్' వాక్..అతిధిగా ఎక్సైజ్ మంత్రి పద్మారావు

ఈనెల 30 తేదీన ఉదయం 7 గంటలకు కే.బి.ఆర్ పార్క్ లో `మా` ( మూవీ ఆర్టిస్ట్ అసోసియేన్) మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా `యాంటీ డ్రగ్ వాక్` కు తలపెట్టింది.

జూలై 31న 'యుద్ధం శరణం' టీజర్ విడుదల

యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం బ్యానర్పై కృష్ణ ఆర్.వి.మారి ముత్తు దర్శకత్వంలో

నాన్న, అక్కతో సినిమా చేస్తాను - అక్షర

కమల్ తనయలు శ్రుతిహాసన్,అక్షర హాసన్ ఇద్దరూ సినీ రంగంలోనే రాణిస్తున్నారు.

రొమేనియాలో 'స్పైడర్'

సూపర్ స్టార్ మహేష్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'స్పైడర్'.ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో