త‌మిళ్ రాక‌ర్స్‌కు ఢిల్లీ హై కోర్ట్ షాక్‌

  • IndiaGlitz, [Tuesday,August 13 2019]

త‌మిళ చిత్ర‌సీమ‌ను పైర‌సీ వెబ్ సైట్ త‌మిళ్ రాక‌ర్స్ చాలా పెద్ద ఇబ్బందికే గురి చేస్తూ వ‌చ్చింది. అయితే ఎట్ట‌కేల‌కు త‌మిళ రాక‌ర్స్‌కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా విడుద‌లైన కొన్నిరోజుల‌కే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసే ఈ పైర‌సీ వెబ్‌సైట్‌ను నిరోధించాల‌ని త‌మిళ నిర్మాత‌లు తీసుకున్న చ‌ర్య‌లు నామ‌మాత్రంగానే మిగిలిపోయాయి. అయితే వార్న‌ర్ బ్ర‌ద‌ర్స్‌, నెట్‌ఫ్లిక్స్‌, స్టార్ వంటి సంస్థ‌లు త‌మ అనుమ‌తి లేకుండా త‌మిళ్ రాక‌ర్స్ త‌మ కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేస్తున్నాడంటూ ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. విచార‌ణ సాగించిన ఢిల్లీ హైకోర్టు త‌మిళ్ రాక్స్ స‌హా వాటి అనుబంధ వెబ్ సైట్స్‌ను బ్లాక్ చేయాల‌ని టెలికాం క‌మ్యూనికేష‌న్స్ మంత్రిత్వ శాఖ‌ను ఆదేశించింది.

More News

కాస్త డిఫరెంట్‌గా జంట నామినేషన్.. ఔటయ్యేదెవరో!

తెలుగు రియాల్టీ బిగ్‌బాస్ సీజన్-3లో మూడు వారాల పాటు ఒక్కొక్కరినే ఎలిమినేట్ చేసిన బిగ్‌బాస్ ఇక నుంచి కాస్త డిఫరెంట్‌గా ఇద్దర్ని ఎలిమినేట్ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

బిగ్ బాస్ సీజన్-3: రియల్‌ కపుల్స్‌ ఒకే బెడ్‌పై ముచ్చట్లు..!

తెలుగు రియాల్టీ బిగ్‌బాస్ సీజన్-3 రోజురోజుకు రక్తి కట్టిస్తోంది. మొదటి మూడు వారాలు విజయంతంగా సాగగా ముగ్గురు హౌస్ నుంచి ఓటయ్యారు.

అమ్మ‌ను గుర్తు చేసుకున్న జాన్వీ

నేడు దివంగ‌త అందాల తార శ్రీదేవి 54వ జ‌యంతి. ఈ నేప‌థ్యంలో ఆమెను గుర్తు చేసుకుంటూ పెద్ద కుమార్తె జాన్వీక‌పూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు.

పూరి సినిమాలో విజ‌య్ ఎలా ఉండ‌బోతుందంటే?

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ రీసెంట్‌గా విడుద‌లైన `ఇస్మార్ట్ శంక‌ర్‌`తో సూప‌ర్‌హిట్ సాధించాడు.

జెనీలియా దంప‌తుల విరాళం

బాలీవుడ్ హీరో, మాజీ ముఖ్య‌మంత్రి త‌న‌యుడు రితేష్ దేశ్‌ముఖ్‌, జెనీలియా దంప‌తులు త‌మ పెద్ద మ‌న‌సుని చాటుకున్నారు.