టుస్సాడ్స్‌లో దీపికాప‌దుకొనే

  • IndiaGlitz, [Tuesday,July 24 2018]

బాలీవుడ్‌తోపాటు హాలీవుడ్‌లోనూ రాణించిన ముద్దుగుమ్మ దీపికా ప‌దుకొనే విగ్ర‌హం మేడ‌మ్ టుస్సాడ్స్‌లో ఏర్పాటు చేశారు. ఈ మైన‌పు విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయ‌డానికి కొల‌త‌లు నిమిత్తం దీపికా లండ‌న్ వెళ్లింది.

దీనిపై ఓ లండ‌న్ ప‌త్రిక‌లో దీపికా స్పందిస్తూ..నేను నా చిన్న‌త‌నంలో త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి ఈ మ్యూజియాన్ని చూశాను. ఇప్పుడు నా మైన‌పు విగ్ర‌హాన్ని ఇక్క‌డే ఏర్పాటు చేస్తుండ‌టం ఆనందంగా ఉంది. గొప్ప అనుభూతి.

ప్ర‌స్తుతం ఇర్ఫాన్‌ఖాన్‌, దీపికా ప‌దుకొనేల క‌లిసి విశాల్ భ‌రద్వాజ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా స్టార్ట్ చేశారు. ఇర్ఫాన్ అనారోగ్య కార‌ణంగా ఈ సినిమా తాత్కాలికంగా ఆగింది. 

More News

యంగ్ టైగ‌ర్ ముఖ్య అతిథిగా....

ముప్పై ఏళ్లుగా తెలుగు సినిమాల్లో ఎంతో మంది స్టార్స్‌కు అద్భుతమైన యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేసిన సీనియ‌ర్ ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్‌ క‌థానాయ‌కుడిగా,

జులై 27 న సాక్ష్యం గ్రాండ్ రిలీజ్..

సాక్ష్యం మూవీ రిలీజ్ విషయంలో మీడియా లో వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టేస్తూ సినిమా నిర్మాతలు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు..

సెన్సార్ కంప్లీట్ చేసుకున్న బ్రాండ్ బాబు.. ఆగస్ట్ 3న రిలీజ్..!!

సుమంత్‌ శైలేంద్ర, ఈషా రెబ్బా, పూజిత పున్నోడా నాయకానాయికలుగా తెరకెక్కుతున్న చిత్రం బ్రాండ్‌బాబు.

శ్రీనివాసుడి కల్యాణ గీతాలు

నితిన్, రాశీ ఖన్నా జంటగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందిన సినిమా 'శ్రీనివాస కళ్యాణం'.

ఝాన్సీ టీజర్ విడుదల చేసిన సుధీర్ బాబు

తమిళం లో విడుదలై భారీ విజయం సాధించిన నాచియార్ చిత్రం తెలుగు లో ఝాన్సీ పేరు తో విడుదలకు సిద్ధం అవుతుంది.