'96' అడ్డంకులు క్లియ‌ర్‌...

  • IndiaGlitz, [Thursday,April 04 2019]

త‌మిళ చిత్రం '96'ను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళంలో విజ‌య్ సేతుప‌తి, త్రిష న‌టించిన ఈ చిత్రంలో తెలుగులో శ‌ర్వానంద్‌, స‌మంత న‌టిస్తున్నారు. తెలుగు ఆడియెన్స్‌కు, నెటివిటీకి త‌గిన‌ట్టు మార్పులు చేర్పులు చాలానే జ‌రిగాయి. త‌మిళంలో సినిమాను డైరెక్ట్ చేసిన ప్రేమ్‌కుమార్‌.. తెలుగులోనూ డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రారంభంలో చేసిన ఫైన‌ల్ డ్రాఫ్ట్ దిల్‌రాజుకు న‌చ్చ‌లేదు.

చివ‌ర‌కు ఆయ‌న స‌ల‌హాల మేర చేసిన బౌండెడ్ స్క్రిప్ట్‌కు ఓకే చెప్ప‌డంతో సినిమా సెట్స్‌కు వెళ్ల‌డానికి సిద్ధ‌మైంది. ఈ సినిమాను ఆగ‌స్ట్‌లో విడుద‌ల చేయాల‌ని నిర్మాత దిల్‌రాజు భావిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రానికి 'జాను' లేదా జాన‌కీ దేవి అనే టైటిల్ ప‌రిశీల‌న‌లోకి వ‌చ్చాయి.. అయితే యూనిట్ 'జాను' అనే టైటిల్‌కే మొగ్గు చూపిన‌ట్లు స‌మాచారం.

More News

చిరు విరామం...

మెగాస్టార్ చిరంజీవి త‌న 151వ చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి` షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. కాస్త విరామం తీసుకుని భార్య సురేఖ‌తో క‌లిసి జ‌పాన్ వెళ్లారు.

పాక్‌కు చుక్కలు చూపించిన భారత్ యంగ్ లేడీ!

టైటిల్ చూడగానే ఇదేంటి మొన్నటి దాకా అభినందన్.. ఇప్పుడు ఈ యంగ్ లేడీ ఎవరబాబ్బా అని ఆశ్చర్యపోతున్నారా..?

నంబర్లేంటి..? టీమిండియాలో అయోమయం వద్దు!

ఇప్పుడు యావత్ ప్రపంచం మొత్తం ఐపీఎల్‌ ఫీవర్ పట్టుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే భారత్‌లో

రంగంలోకి దిగిన అమెరికా.. మసూద్‌ అజార్‌ కథ ముగిసినట్లేనా..!?

జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్‌ అజార్‌ కథ ముగిసనట్లేనా..? ఆయనకు గడ్డుకాలం దగ్గరపడిందా..?

మోహన్‌బాబుకు ఫోన్ చేసి బెదిరించిందెవరు!?

సీనియర్‌ నటుడు, నిర్మాత మంచు మోహన్‌బాబు ఇటీవల వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన విషయం విదితమే.