నాగ్‌,నాని మ‌ల్టీస్టార‌ర్‌కు డేట్ ఫిక్స‌య్యింది....

  • IndiaGlitz, [Wednesday,January 31 2018]

కింగ్ నాగార్జున‌, నేచ‌ర‌ల్ స్టార్ నాని కాంబినేష‌న్‌లో ఓ మల్టీస్టార‌ర్ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 24న లాంఛ‌నంగా ప్రారంభం కానుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

భ‌లే మంచి రోజు, శ‌మంత‌క మ‌ణి చిత్రాల ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయ‌బోతున్నాడు. సీనియ‌ర్ నిర్మాత అశ్వ‌నీద‌త్ సినిమాను నిర్మిస్తున్నాడు. ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

నాగార్జున డాన్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌తుంటే, నాని డాక్టర్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతున్నాడు. ప్ర‌స్తుతం నాగార్జున.. వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా పూర్తి కాగానే ఈ మల్టీస్టార‌ర్ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రార‌రంభం అవుతుంది.

More News

ర‌వితేజ‌తో చంద‌మామ‌

ఈ ఫిబ్ర‌వ‌రి 2న ర‌వితేజ 'ట‌చ్ చేసి చూడు' అంటూ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా త‌ర్వాత ర‌వితేజ రెండు సినిమాలున్నాయి. అందులో ఒక‌టి క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉండ‌గా... వెంకీ, దుబాయ్ శీను వంటి సినిమాల‌ను డైరెక్ట్ చేసిన శ్రీనువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో హ్యాట్రిక్ మూవీ చేయ‌బోతున్నాడు.

హీరో నిఖిల్ విడుదల చేసిన 'రాజరథం' లోని 'నీలిమేఘమా'

ఈ సంగీతపు శుభసాయంత్రాన 'రాజరథం' టీం మరో పాటని విడుదల చేసింది.

సాయిధరమ్ తేజ్ కెరీర్ గ్రాఫ్ లో గొప్పగా చెప్పుకునే చిత్రం 'ఇంటిలిజెంట్ ' - నిర్మాత సి.కళ్యాణ్

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్,లావణ్య త్రిపాఠి జంటగా సి.కె.ఎంటర్ టైన్ మెంట్స్ ప్రై.లి.

ఒకే రోజున తండ్రీ కొడుకుల సినిమాలు

చిత్ర పరిశ్రమ అంటేనే చిత్ర విచిత్రాలకు కొలువు.అలాంటి పరిశ్రమలో..

ఆ ఇద్దరూ సమ్మర్ నే టార్గెట్ చేశారు

'జయం'.. పదహారేళ్ళ క్రితం తెలుగు తెరపై సంచలనం సృష్టించిన సినిమా పేరిది.