వాళ్లు దొంగ‌నాకొడుకులు అంటూ ఫైరైన రానా..

  • IndiaGlitz, [Monday,August 01 2016]

విజ‌య్ దేవ‌ర‌కొండ - రీతువ‌ర్మ జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ తెర‌కెక్కించిన చిత్రం పెళ్లిచూపులు. సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ కందుకూరి నిర్మించిన పెళ్లిచూపులు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుని విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బడుతోంది. ఈ సంద‌ర్భంగా ద‌గ్గుబాటి రానా మాట్లాడుతూ...పెళ్లిచూపులు సినిమా చూసాను చాలా బాగుంది. సినిమా చూస్తుంటే ఈ సినిమాలో ఉన్న ఫ్రెండ్స్ క్యారెక్ట‌ర్స్ లో నేను ఒక‌డిగా ఫీల‌య్యాను. అంత‌లా ఈ సినిమాతో క‌నెక్ట్ అయ్యాను. సింక్ సౌండ్ తో ఈ సినిమాని కొత్త‌గా చాలా బాగా తీసారు. న్యూ టాలెంట్ ని ప్రొత్స‌హించిన ఈ చిత్ర నిర్మాత‌ల‌కు, ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌కు థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను.

ఈ చిత్రాన్ని చూడ‌క‌పోతే మీరు ఏదో మిస్ అయిన‌ట్టే. అందుచేత ఈ చిత్రాన్ని అంద‌రూ చూసి మ‌రింత విజ‌యాన్ని అందించాల‌ని కోరుకుంటున్నాను. ఇక పైర‌సీ గురించి చెప్పాలంటే...మ‌నం ఎంత చెప్పినా పైర‌సీ చేసే వాళ్లు చేస్తునే ఉన్నారు. నా దృష్టిలో పైర‌సీ చేసే వాళ్లు దొంగ‌నాకొడుకులు అంటూ త‌నదైన శైలిలో ఆవేద‌న‌ను వ్య‌క్తం చేసారు రానా. తెలంగాణ ప్ర‌భుత్వం పైర‌సీని అరిక‌ట్టేలా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునేందుకు ప్ర‌ణాళిక‌ను సిద్దం చేస్తుంది. మ‌రి...ప్ర‌భుత్వ చొర‌వ‌తోనైనా పైర‌సీ ఆగుతుందేమో చూడాలి.

More News

కేర‌ళ‌లో యంగ్ టైగ‌ర్..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - కొర‌టాల శివ కాంబినేష‌న్ లో రూపొందుతున్న భారీ చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తుంది.

బాలీవుడ్ రీమేక్‌లో శ్రీముఖి...

టీవీ యాంక‌ర్, సినిమా న‌టి అయిన శ్రీముఖి ఇప్పుడు వ‌రుస అవకాశాల‌ను అందిపుచ్చుకుంటుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఇప్పుడు బాలీవుడ్ మూవీ హంట‌ర్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

మ‌హేష్ మూవీ ఓకే అయ్యాకా ర‌కుల్ ఏం చేసిందో తెలుసా..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - క్రేజీ డైరెక్ట‌ర్ మురుగుదాస్ కాంబినేష‌న్లో రూపొందుతున్న భారీ చిత్రం ఇటీవ‌ల ప్రారంభ‌మైంది. తెలుగు, త‌మిళ్ లో రూపొందుతున్న ఈ భారీ చిత్రాన్ని ఎన్.వి.ప్ర‌సాద్, ఠాగూర్ మ‌ధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అందుకే...క‌మ‌ల్ కి ర‌జ‌నీ ఫోన్ చేశార‌ట‌..!

యూనీవ‌ర్శిల్ హీరో క‌మ‌ల్ హాస‌న్ గ‌త నెల 13న ఇంట్లో మెట్ల పై నుంచి జారీప‌డిన విష‌యం తెలిసిందే. ఆత‌ర్వాత చెన్నైలోని హాస్ప‌ట‌ల్ లో చేరిన క‌మ‌ల్ కు వైద్యులు ఆప‌రేషన్ చేసారు. మూడు వారాల త‌ర్వాత డిశ్చార్జి చేస్తామ‌ని చెప్పారు.

త‌మ‌న్ కి చిరు బంప‌ర్ ఆఫ‌ర్..

వ‌రుస‌గా సినిమాలు చేస్తూ...టాలీవుడ్లో ఫుల్ బిజీగా ఉన్న మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్.ఎస్.త‌మ‌న్. ఇటీవ‌ల‌ గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ లో రూపొందిన స‌రైనోడు సినిమాకి మ్యూజిక్ అందించిన త‌మ‌న్..తాజాగా ఇదే సంస్థ‌లో రూపొందిన శ్రీర‌స్తు - శుభ‌మ‌స్తు చిత్రానికి కూడా మ్యూజిక్ అందించాడు.