వంగ‌వీటి సినిమా పై కేసును కోట్టేసిన కోర్టు..!

  • IndiaGlitz, [Friday,December 02 2016]

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల‌వ‌ర్మ తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం వంగ‌వీటి. ఈ చిత్రాన్ని రామ‌దూత క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దాస‌రి కిర‌ణ్ కుమార్ నిర్మిస్తున్నారు. రాంగోపాల్‌వ‌ర్మ వంగ‌వీటి సినిమాని వాస్త‌వాల‌కు విరుద్ధంగా చిత్రీకరిస్తున్నారు అంటూ వంగ‌వీటి రాధ హైకోర్టులో పిటిష‌న్ వేసారు. అలాగే సెన్సార్ బోర్డ్ అనుమ‌తి లేకుండానే ట్రైల‌ర్ & టీజ‌ర్ ను రిలీజ్ చేసారని పిటిష‌న‌ర్ పేర్కొన్నారు.

ఈ పిటిష‌న్ పై ఈరోజు విచార‌ణ జ‌రిగింది. వివాద‌స్ప‌ద పాట కాపు - క‌మ్మ సాంగ్ ను సినిమా నుంచి తొల‌గిస్తామ‌ని నిర్మాత హామీ ఇచ్చారు. నిర్మాత హామీతో ఈకేసును హైకోర్ట్ కొట్టేసింది. ఈనెల 3న వంగ‌వీటి ఆడియోను కోనేరు ల‌క్ష్మ‌య్య యూనివ‌ర్శిటి గ్రౌండ్స్ విజ‌య‌వాడ‌లో ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నాం అని నిర్మాత దాస‌రి కిర‌ణ్ కుమార్ తెలియ‌చేసారు.

More News

న్యూ టెక్నాల‌జీతో ఖైదీ నెం 150 ఆడియో రిలీజ్..!

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 150 చిత్రం ఖైదీ నెం 150 సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఈ భారీ చిత్రాన్ని మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.

వంగ‌వీటిలో క‌మ్మ - కాపు పాట తొల‌గింపు..!

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన మ‌రో సంచ‌ల‌న చిత్రం వంగ‌వీటి. ఈ చిత్రాన్ని రామ‌దూత క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దాస‌రి కిర‌ణ్ కుమార్ నిర్మిస్తున్నారు.  రాంగోపాల్‌వ‌ర్మ తెర‌కెక్కిస్తోన్న వంగ‌వీటి సినిమా వాస్త‌వాల‌కు విరుద్ధంగా ఉందంటూ వంగ‌వీటి రాధ హైకోర్టులో పిటిష‌న్ వేసారు.

వైజాగ్ లో సంద‌డి చేస్తున్న అక్కినేని బ్ర‌ద‌ర్స్..!

అక్కినేని బ్ర‌ద‌ర్స్ నాగ‌చైత‌న్య‌, అఖిల్ వైజాగ్ లో సంద‌డి చేస్తున్నారు. ఇంత‌కీ చైతు, అఖిల్ వైజాగ్ లో ఏం చేస్తున్నారు అంటే...నాగ చైత‌న్య హీరోగా క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ లో నాగార్జున నిర్మిస్తున్నారు.

ఎన్టీఆర్ మూవీ గురించి న్యూ న్యూస్..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత ఏ సినిమా చేయ‌నున్నాడు అనే విష‌యం పై గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. వ‌క్కంతం వంశీ, పూరి జ‌గ‌న్నాథ్, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్, అనిల్ ర‌విపూడి, చందు మొండేటి...ఇలా  చాలా మంది ద‌ర్శ‌కుల పేర్లు తెర పైకి వ‌చ్చిన‌ప్ప‌టికీ...ఎవ‌రికీ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేదు.

జయమ్ము నిశ్చయమ్మురా - కరీంనగర్ టు కాకినాడ సక్సెస్ టూర్

విడుదలకు ముందు సుకుమార్, త్రివిక్రమ్, కొరటాల శివ, అనిల్ రావిపూడి, వక్కంతం వంశీ తదితర ప్రముఖుల ప్రశంసలు దండిగా పొందిన "జయమ్ము నిశ్చయమ్మురా" ప్రేక్షకుల ఆదరాభిమానాలను సైతం పుష్కలంగా పొందుతూ.. అసాధారణ విజయం సాధించే దిశగా పరుగులు తీస్తోంది.