దేశంలో 14 లక్షలు దాటిన కేసులు.. తాజాగా షాకింగ్ స్థాయిలో నమోదు

  • IndiaGlitz, [Monday,July 27 2020]

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా రోజుకు దాదాపు 50 వేల కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కరోనా హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 49,931 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 14,35,453 కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనా కారణంగా 708 మంది మృతి చెందగా.. మొత్తంగా కరోనాతో 32,771 మంది మృతి చెందారు. కాగా.. దేశంలో ప్రస్తుతం 9,17,568 యాక్టివ్ కేసులున్నాయి. 9,17,568 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

More News

కరోనా ఎఫెక్ట్ : 800 కోట్ల ఆదాయం కోల్పోయిన టీటీడీ..

టీటీడీపై కరోనా తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతోంది. కరోనా కారణంగా రెండు నెలలకు పైగానే భక్తులకు పూర్తిగా దర్శనం లభించలేదు.

డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల విడుద‌ల చేసిన‌ నాగశౌర్య 20 ఫ‌స్ట్‌లుక్

యంగ్‌ హీరో నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి ప‌తాకాల‌పై

మ‌ణిర‌త్నంతో సాయిప‌ల్లవి?

నేటి త‌రం హీరోయిన్స్‌లో సాయిప‌ల్ల‌వి వైవిధ్య‌మైన సినిమాలు, పాత్ర‌లు చేస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న సంగ‌తి తెలిసిందే.

అల్లు అర్జున్‌ని అలా చూపించ‌నున్న కొర‌టాల‌!!

ఆర్య‌, ఆర్య 2 చిత్రాల త‌ర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌,  సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప‌’.

జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా...

జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.