వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డికి కరోనా పాజిటివ్..

  • IndiaGlitz, [Friday,July 17 2020]

ఏపీలో కరోనా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీలోని రాజకీయ ప్రముఖులు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతున్నారు. నేడు ఓ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్న డిప్యూటీ సీఎం అంజద్ బాషా సహా నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే అంజద్ బాషా కరోనా నుంచి కోలుకున్నానని క్షేమంగా ఉన్నానని వెల్లడించారు. తాజాగా కర్నూలు జిల్లా శ్రీశైలం వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చ‌క్రపాణిరెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొద్ది రోజులుగా అనారోగ్యం బాధపడుతున్న ఆయన కరోనా పరీక్ష చేయించుకోగా.. నేడు పాజిటివ్‌ అని తేలింది. కాగా తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఆందోళన పడాల్సిన అవసరం లేదని.. అనుచరులకు వెల్లడించారు.

More News

'క‌ల‌లు చూసినా క‌న్నులే  నేడు మోసెనే క‌న్నీల్లే.. అంటూ సిద్ శ్రీ‌రామ్ పాట‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా'

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో

తేజ చిత్రంలో మరోసారి కాజల్ అగర్వాల్‌..?

సీనియ‌ర్ డైరెక్ట‌ర్ తేజ ... ఒక‌ప్పుడు చిత్రం, నువ్వు నేను, జ‌యం వంటి  ప్రేమ‌క‌థా చిత్రాల‌తో వ‌రుస విజయాల‌ను అందుకున్నాడు.

క‌రోనాను లెక్క చేయ‌ని కిచ్చా సుదీప్

కోవిడ్ 19 కార‌ణంగా ప్ర‌పంచం స్త‌బ్దుగా మారింది. ముఖ్యంగా సినీ ప‌రిశ్ర‌మ దారుణంగా దెబ్బతింది. సినిమా థియేట‌ర్స్ మూత‌ప‌డ్డాయి.

మీడియా ముందుకు కేసీఆర్!.. వరాలుండేనా?

ఇటీవలి కాలంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఒత్తిడి పెరుగుతోంది. కరోనా వైరస్ తెలంగాణను తాకిన తొలి నాళ్లలో ఆయన నాలుగు రోజులకొకసారి

బాల‌కృష్ణ‌పై వ‌ర్మ సినిమా?

బాల‌కృష్ణ‌పై రామ్‌గోపాల్ వ‌ర్మకు చెప్ప‌రాని కోపం అయితే ఉంది. ఎందుక‌నో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌ర‌సం లేదు.