ఎన్టీఆర్ బిగ్ బాస్ పై పిర్యాదు..

  • IndiaGlitz, [Tuesday,August 08 2017]

ఎన్టీఆర్ వ్యాఖ్యాత‌గా స్టార్ మా టీవీవారు ప్ర‌సారం చేస్తున్న రియాలిటీ షో బిగ్‌బాస్ ఇప్పుడు మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. ఈ రియాలిటీ షోలో పాల్గొంటున్న కంటెస్టెంట్‌ల‌కు విధిస్తున్న‌శిక్ష‌లు అమానీయంగా ఉన్నాయంటూ సామాజిక కార్య‌క‌ర్త అచ్చుత‌రావు రాష్ట్ర మాన‌వ హ‌క్కుల సంఘానికి పిర్యాదు చేశారు.

శిక్ష‌ల పేరుతో నోటికి ప్లాస్ట‌ర్స్‌వేయ‌డం, ఉల్లిపాయ‌లు గంట‌లు పాటు త‌రిగించ‌డం, స్విమ్మింగ్‌ఫూల్‌లో 50 సార్లు మునిగి తేల‌మ‌ని చెప్ప‌డం, రాత్రి స‌మ‌యాల్లో గార్డెన్‌లో ప‌డుకోమ‌న‌డం వంటి చ‌ర్య‌లు వ్యక్తిగ‌త స్వేచ్చ‌ను హ‌రిస్తున్నాయని, ఇలాంటి చ‌ర్య‌లు వ‌ల్ల యువ‌త త‌ప్పుదోవ ప‌ట్టే అవ‌కాశ ఉంద‌ని అచ్యుత‌రావు పిటిష‌న్‌ను దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్‌పై మాన‌వ హ‌క్కుల విచార‌ణ సంఘం స్పందించ‌లేదు. స్పందిస్తే నిర్వాహ‌కుల‌కు నోటీసులు పంపిస్తారు మ‌రి.

More News

హీరో నిఖిల్ పెళ్లి...

తెలుగు చిత్రసీమలో యంగ్ బ్యాచిలర్స్ గ్రూపులో ఒకరైన హీరో నిఖిల్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు.

నా కెరీర్ లో 'లై' ఓ మెమొరబుల్ మూవీగా నిలుస్తుంది - యూత్ స్టార్ నితిన్

'అఆ'వంటి సూపర్హిట్ మూవీ తర్వాత యూత్ స్టార్ నితిన్ నటిస్తోన్న చిత్రం 'లై'.

క్మిస్మస్ బరిలోకి చరణ్...?

రామ్ చరణ్,సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం'రంగస్థలం1985'.

ఎదురుచూస్తున్న శ్రియా..

తెలుగు సినిమాల్లోకి అడుగు పెట్టి హీరోయిన్ గా పన్నెండేళ్లు దాటిన హీరోయిన్స్ లో శ్రియా ఒకటి.

ప్యాలెస్ లో మహేష్...

సూపర్ స్టార్ మహేష్ ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'భరత్ అను నేను'