కాంబినేష‌న్ రిపీట్‌

  • IndiaGlitz, [Tuesday,December 11 2018]

మెగాస్టార్ చిరంజీవి ఒక ప‌క్క 151వ చిత్రం 'సైరా న‌ర‌సింహా రెడ్డి' చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. ఇది వీలైనంత త‌ర్వ‌గా పూర్త‌యితే త‌దుప‌రి 152వ సినిమాను స్టార్ట్ చేస్తారు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుంది. మెసేజ్‌ను క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో సినిమా రూపంలో తెర‌కెక్కించే దర్శ‌కుల్లో కొర‌టాల ఒక‌రు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన శ్రీమంతుడు, జ‌న‌తాగ్యారేజ్‌, భ‌ర‌త్ అనే నేను సినిమా విజ‌యాల‌ను సాధించాయి.

ఈ సినిమా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో లేదా జ‌న‌వ‌రి త‌ర్వాత స్టార్ట్ అయ్యే అవ‌కాశాలున్నాయి. లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ చిత్రంలో న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టించే అవ‌కాశాలున్నాయ‌ని అంటున్నారు. ఇది వ‌ర‌కు అనుష్క పేరు ప్ర‌ముఖంగా విన‌ప‌డింది. ఇప్పుడు న‌య‌న‌తార పేరు విన‌ప‌డుతుంది మ‌రి.

More News

జాన్వీతో దుల్క‌ర్‌

తొలి చిత్రం 'ద‌ఢ‌క్‌'తో స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది శ్రీదేవి త‌న‌య జాన్వీకపూర్‌.  రెండో సినిమాగా క‌ర‌ణ్ జోహార్ ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లో ఓ బ‌యోపిక్ చేయ‌నుంది.

భైర‌వగీత చిత్రం సెన్సార్ పూర్తి

భైర‌వ‌గీత సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలు ముగిసాయి. సెన్సార్ బోర్డ్ A స‌ర్టిఫికేట్ ఇచ్చింది. ధ‌నంజ‌య‌, ఇర్రా మోర్ జంట‌గా న‌టించిన ఈ రాయ‌ల సీమ ఫ్యాక్ష‌న్ ల‌వ్ స్టోరీని 23 ఏళ్ల

డిసెంబ‌ర్ 12న య‌న్.టి.ఆర్ రాజ‌ర్షి పాట‌.. 

నందమూరి బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా ద‌ర్శ‌కుడు క్రిష్ తెర‌కెక్కిస్తున్న చిత్రం య‌న్.టి.ఆర్. ఈ చిత్రం రెండు భాగాలుగా తెర‌కెక్కుతుంది. ఇప్ప‌టికే విడుద‌లైన క‌థానాయ‌కా టైటిల్ సాంగ్

డిసెంబర్ 25న శోభన్ బాబు అవార్డ్స్ ప్రదానం 

మరపురాని నటులు.. ఆంధ్రుల అందగాడు.. కుటుంబకథా చిత్రాల కథానాయకుడిగా ఎవర్గ్రీన్ అనిపించుకున్న నటులు శోభన్ బాబు. నటుడిగా క్రేజ్ ఉండగానే తనకు తానుగా సినిమా జీవితానికి రిటైర్మెంట్ ప్రకటించుకుని

డిసెంబ‌ర్ 14న శ‌ర్వానంద్ ప‌డిప‌డి లేచె మ‌న‌సు ట్రైల‌ర్..

శ‌ర్వానంద్, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్న ప‌డిప‌డి లేచె మ‌న‌సు ట్రైల‌ర్ డిసెంబ‌ర్ 14న విడుద‌ల కానుంది. ఈ చిత్ర ఆడియో జ్యూక్ బాక్స్ మార్కెట్ లోకి నేరుగా విడుద‌లైంది.