చిరు పై పూరికి కోపం తగ్గలేదు...

  • IndiaGlitz, [Thursday,December 03 2015]

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకి పూరి జ‌గ‌న్నాథ్ డైరెక్ట‌ర్. ఇది క‌న్ ఫ‌ర్మ్ అంటూ స్వ‌యంగా చిరు త‌న‌యుడు చ‌ర‌ణ్ ప్ర‌క‌టించారు. ఆత‌ర్వాత ఊహించ‌ని ప‌రిణామాల వ‌ల‌న చిరు 150వ సినిమా డైరెక్ట‌ర్ ఎవ‌ర‌నేది త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తామ‌న్నారు. చిరు అయితే పూరి ఫ‌స్టాఫ్ చెప్పారు. న‌చ్చింది. సెకండాఫ్ న‌చ్చ‌లేదు అని మీడియాకి చెప్పారు. సెకండాఫ్ న‌చ్చ‌లేద‌ని నాకు చెబితే న‌చ్చేట్టు మార్చేవాడిని...

మీడియాకి చెప్ప‌డం ఏమిటి అంటూ పూరికి చిరుపై కోపం వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆ కోపం అలాగే ఉన్న‌ట్టు ఉంది. నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ లోఫ‌ర్ ఆడియో వేడుక‌కి అతిథిగా యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ని పిలిచారు. కానీ చిరు ఫ్యామిలీ నుంచి ఎవ‌ర్నీ పిల‌వ‌డం లేదు. చిరు పై పూరి కోపం వ‌ల‌నే ఇలా చేస్తున్నారా అని లోఫ‌ర్ నిర్మాత సి.క‌ళ్యాణ్ని అడిగితే...అటువంటి ఏమీ లేదు. లోఫ‌ర్ ఆడియో వేడుక‌ను డిఫ‌రెంట్ గా చేయాల‌నుకుంటున్నామ్..ప్ర‌భాస్ ని గెస్ట్ గా పిలిచాం. అయినా లోఫ‌ర్ గురించి చిరంజీవి గారి బైట్ ఇచ్చారు. అది వేడుక‌లో ప్లే చేస్తాం అంటున్నారు. చిరు పై పూరికి కోపం లేదంటున్నారు క‌ళ్యాణ్..నిజ‌మేనంటారా..?

More News

ఇంటర్వెల్ ఎపిసోడ్ బిజీలో బన్ని...

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్,బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్నసినిమా సరైనోడు.ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.

వరుణ్ కి కలిసొస్తున్నకథలు...

ముకుంద సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్.

వరుణ్ క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయింది...

ముకుంద,కంచె చిత్రాలు తర్వాత వరుణ్ తేజ్ హీరోగా లోఫర్ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది.ఈ సినిమా తర్వాత దిల్రాజు, వంశీ అట్లూరి ఫీల్ మై లవ్ చేయబోతున్నాడు.

విష్ణుతో రొమాన్స్ చేస్తున్న అంజలి...

షాపింగ్ మాల్,సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు,మసాలా,గీతాంజలి...ఇలా విభిన్నకథా చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపు ఏర్పరుచుకున్న అందాల నాయిక అంజలి.

రాజ్ తరుణ్ హీరోయిన్ మారింది..

మంచు విష్ణు,రాజ్ తరుణ్ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ మూవీ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ చిత్రాన్ని జి.నాగేశ్వరరెడ్డి తెరకెక్కించనున్నారు.