చిరు - ప‌వ‌న్ ఫ్యాన్స్ గొడ‌వ ఒక‌రు మృతి..

  • IndiaGlitz, [Monday,March 28 2016]

మెగాస్టార్ చిరంజీవి - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్న‌ద‌మ్ములిద్ద‌రూ..స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఆడియో వేడుక‌లో క‌ల‌వ‌డంతో ఫ్యాన్స్ పండ‌గే చేసుకున్నారు. ఇక చిరు ఫ్యాన్ - ప‌వ‌న్ ఫ్యాన్ అంటూ వేరుగా ఉండ‌రు అంతా ఒకటిగా క‌లిసిపోతారు అనుకున్నారు. కానీ...జ‌ర‌గ‌కూడ‌ని సంఘ‌ట‌నే జ‌రిగింది.

అస‌లు ఏమీ జ‌రిగింది అంటే...బెంగుళూరులో చిరు అభిమాని ప‌వ‌న్ అభిమానితో...ఇండ‌స్ట్రీలో మా హీరో మెగాస్టారే గొప్ప‌. మెగాస్టార్ ని మించిన హీరో లేరు అన్నాడ‌ట‌. ఇది ప‌వ‌న్ ఫ్యాన్ కి న‌చ్చ‌లేద‌ట‌. మా హీరో ప‌వ‌నే గొప్ప అంటూ చిరు అభిమాని త‌ల‌పై రాడ్ తో కొట్టాడ‌ట అంతే చిరు అభిమాని అక్క‌డిక్క‌డే మృతి చెందాడు. ఈ సంఘ‌ట‌న పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. మ‌రి...ఈ దుర‌దృష్ట‌క‌ర సంఘ‌ట‌న పై మెగా హీరోలు ఎలా స్పందిస్తారో చూడాలి.

More News

క్రిష్ కంచె కి జాతీయ అవార్డ్ - ఆనందంలో వ‌రుణ్ తేజ్..

గ‌మ్యం సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై...తొలి చిత్రంతోనే అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన అభిరుచిగ‌ల ద‌ర్శ‌కుడు క్రిష్. గ‌మ్యం ఆత‌ర్వాత‌ వేదం, కృష్ణ‌మ్ వందేజ‌గ‌ద్గురుమ్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన క్రిష్ తాజా చిత్రం కంచె.

63వ జాతీయ అవార్డు వివ‌రాలు..

ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌న సృష్టించిన తెలుగు సినిమా బాహుబలి. ప్ర‌భాస్, అనుష్క, త‌మ‌న్నా, రానా, ర‌మ్య‌కృష్ణ‌, స‌త్య‌రాజ్ ప్ర‌ధాన తారాగ‌ణంగా రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి చిత్రం 600 కోట్లు వ‌సూలు చేసిన విష‌యం తెలిసిందే.

త‌మ‌న్నా స‌క్సెస్ చూసి బాధ‌ప‌డుతున్న శృతిహాస‌న్..

నాగార్జున - కార్తీ - త‌మ‌న్నా క‌ల‌సి న‌టించిన చిత్రం ఊపిరి. ఈ సినిమా త‌మిళ్ లో తోళా అనే టైటిల్ తో రిలీజైంది. ఈ సినిమా ఇటు తెలుగు - అటు త‌మిళ్ లో ఘ‌న విజ‌యం సాధించింది.

బాహుబ‌లి జాతీయ అవార్డ్ గురించి నిర్మాత శోభు ఏమ‌న్నారంటే...

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ - అందాలతార అనుష్క - రానా కాంబినేష‌న్లో ద‌ర్శ‌క‌ధీర రాజ‌మౌళి తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి. ఒక ప్రాంతీయ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ఇంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డం విశేషం.

సునీల్ హీరోగా క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క్వంలో సినిమా ప్రారంభం

ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు కెమెరా స్విచ్చాన్ చేశారు. సురేష్ బాబు తొలి స‌న్నివేశానికి క్లాప్ కొట్ట‌గా క్రాంతి మాద‌వ్ గౌరవ ద‌ర్శ‌క‌త్వంలో సునీల్‌, మియా హీరో హీరోయిన్లుగా యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ ప‌తాకంపై నూత‌న చిత్రం సోమ‌వారం హైద‌రాబాద్ దైవ‌స‌న్నిధానంలో ప్రారంభ‌మైంది. క్రాంతిమాధ‌వ్ ద‌ర్శ‌కుడు. ప‌రుచూరి కిరిటీ ఈ చిత్