మెగాస్టార్ ఖైదీ నెం 150 షూటింగ్ పూర్తి..!

  • IndiaGlitz, [Wednesday,December 14 2016]

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న ప్ర‌తిష్టాత్మ‌క‌మైన 150వ చిత్రం ఖైదీ నెం 150. డైన‌మిక్ డైరెక్ట‌ర్ వినాయ‌క్ తెర‌కెక్కిస్తున్న ఖైదీ నెం 150 ఈరోజుతో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ విష‌యాన్ని మెగాస్టార్ కుమార్తె సుస్మిత కొణిదెల‌ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. ఈరోజుతో ఖైదీ నెం 150 షూటింగ్ పూర్త‌య్యింది అంటూ బెస్ట్ టీమ్ దేవిశ్రీప్ర‌సాద్, ర‌త్న‌వేలు, వినాయ‌క్ గారు తో వ‌ర్క్ చేయ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేసారు.

అలాగే ఈ మూవీకి వ‌ర్క్ చేయ‌డం ద్వారా కాస్టూమ్స్ విష‌యంలో ఎంతో నేర్చుకున్నాను. ముఖ్యంగా ప్ర‌తి ఒక్క‌రి నుంచి చాలా నేర్చుకున్నాను అని సుస్మిత తెలియ‌చేసారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెల 25న ఆడియోను రిలీజ్ చేసి ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

సెన్సార్ కార్యక్రమాల్లో 'నేత్ర'!

రామ్ క్రియేషన్స్ పతాకంపై గోపీచరణ్,ఐశ్వర్య అడ్డాల హీరో హీరోయిన్లుగా రెడ్డెం యాదకుమార్ దర్శకత్వంలో

నేను ల‌క్కీ అన‌డానికి ఇదే నిద‌ర్శ‌నం...కానీ...అది మాత్రం అడ‌గ‌ద్దు - ర‌కుల్ ప్రీత్ సింగ్

క‌థానాయిక‌గా ప్ర‌వేశించిన అన‌తి కాలంలోనే అగ్ర‌హీరోల‌తో వ‌రుస‌గా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ అనిపించుకున్న అందాల నాయిక ర‌కుల్ ప్రీత్ సింగ్. తాజాగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో ధృవ చిత్రంలో న‌టించింది. స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కించిన ధృవ

'మీలో ఎవరు కోటీశ్వరుడు' అవుటండ్ అవుట్ ఎంటర్ టైనర్ - సలోని

పృథ్వీ, నవీన్చంద్ర హీరోలుగా, సలోని, శృతి సోధి హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ 'మీలో ఎవరు కోటీశ్వరుడు.

ఎక్కడ చూసినా 'ధృవ' మానియా..శంషాబాద్ లో చరణ్ కి ఘనస్వాగతం

యాక్షన్ సినిమా...లవ్ స్టోరీస్..ఫ్యామిలీ డ్రామా..ఫాంటసీ..ఎక్స్ పెరిమెంట్ ఏదైనా ..

బోయపాటి మూవీలో సరికొత్త పాత్రలో జగ్గుభాయ్..!

సరైనోడు సినిమాతో బ్లాక్ బష్టర్ సాధించిన సక్సెస్ ఫుల్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా