కాలు దువ్వుతున్న చిరు హీరోయిన్....

  • IndiaGlitz, [Saturday,February 20 2016]

హీరోయిన్ నగ్మా గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో చిరంజీవి సరసన ఘరానా మొగుడు, ముగ్గురు మొనగాళ్ళు వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ఓ దశకంలో స్టార్ హీరోయిన్ స్టేటస్ పొందిన నగ్మా తర్వాత కాంగ్రెస్ పార్టీ తరపున రాజకీయాల్లో చేరింది. జాతీయ కాంగ్రెస్ మహిళా ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం పార్టీ కార్యక్రమాల్లో ఉన్న నగ్మా, ఇప్పుడు తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తుంది. తనకు అధిష్టానం అనుమతినిస్తే తమిళనాడు రాజకీయాల్లో పోటీ చేస్తానని రాజకీయ నాయకులతో పోటీకి కాలు దువ్వుతుంది.

More News

సీడెడ్ లో కూడా సూర్య పవర్ చూపించాడు..

సూర్య,సమంత,నిత్యామీనన్ నటిస్తున్న చిత్రం ‘24’.

'తుంటరి' పాటలు విడుదల

నారారోహిత్,లతా హెగ్డే జంటగా శ్రీ కీర్తి ఫిలిమ్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం తుంటరి..కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో అశోక్ బాబా,నాగార్జున్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

కారణం చెప్పుకొచ్చిన రామ్ చరణ్....

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్ పై ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే.

ఆ హీరోతో తొమ్మిదోసారి వ‌ర్క్ చేస్తున్న త‌మ‌న్

మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ ఆ హీరోతో తొమ్మిదోసారి వ‌ర్క్ చేస్తున్నారు. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రో కాదు మాస్ మ‌హా రాజా ర‌వితేజ‌. నూత‌న ద‌ర్శ‌కుడు చ‌క్రి తో ర‌వితేజ రాబిన్ హుడ్ అనే మూవీ చేస్తున్న విష‌యం తెలిసిందే.

తేజ్ తో దిల్ రాజు మ‌రో సినిమా

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా దిల్ రాజు పిల్లా నువ్వులేని జీవితం, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ చిత్రాలు నిర్మించిన విష‌యం తెలిసిందే. తాజాగా సాయి ధ‌ర‌మ్ తేజ్ తో దిల్ రాజు సుప్రీమ్ సినిమాని నిర్మిస్తున్నారు.