మ‌హేశ్‌ని క‌లిసిన ముఖ్య‌మంత్రి

  • IndiaGlitz, [Monday,June 18 2018]

భ‌ర‌త్ అనే నేను చిత్రంలో ముఖ్య‌మంత్రి పాత్ర‌లో మ‌హేశ్ అంద‌రినీ మెప్పించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌హేశ్ కోసం నిజంగానే ముఖ్య‌మంత్రి రావ‌డం సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. నేటి నుండి డెహ్రాడూన్‌లో మ‌హేశ్ 25వ సినిమా షూటింగ్ మొద‌లైంది.

వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో అశ్వ‌నీద‌త్‌, దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా లొకేష‌న్‌కు ఉత్త‌రాఖండ్ ముఖ్య‌మంత్రి త్రివేంద్ర సింగ్ రావ‌త్ వెళ్లారు.అనుకోని అతిథి రావ‌డంతో మ‌హేశ్ అండ్ టీం షాక‌య్యారు. త్రివేంద్ర సింగ్ రావ‌త్ కాసేపు మ‌హేశ్‌తో ముచ్చ‌టించారు.

More News

మరో చాలెంజ్‌కి సిద్ధమంటున్న స‌మంత‌

పస్తుతం ఏడు సక్సెస్‌లతో స్టార్‌ హీరోయిన్‌గా నెక్స్‌ట్‌ లెవల్‌కు చేరుకుంది సమంత. ఇప్పుడు సినిమాల ఎంపికలో సమంత స్టైల్‌ మార్చింది. వైవిధ్యమైన సినిమాలను చేయడానికి ఆసక్తిని చూపిస్తుంది.

సిరి క్రియేషన్స్ వర్క్స్ 'ప్రేమదేశం' ప్రారంభం

సిరి క్రియేషన్స్ వర్క్స్ బ్యానర్ లో రూపొందించబడుతున్న "ప్రేమదేశం" చిత్రం రామానాయుడు స్టూడియో లో పూజా కార్యక్రమాలతో ప్రారంభించబడింది.

ఈ నెల 29న 'శంభో శంక‌ర‌' గ్రాండ్ రిలీజ్‌

క‌మెడియ‌న్లు హీరోలుగా క్లిక్క‌యితే ఆ లెక్కే వేరు. అలీ- య‌మ‌లీల‌, సునీల్ - అందాల రాముడు, మ‌ర్యాద రామ‌న్న‌, శ్రీ‌నివాస‌రెడ్డి- గీతాంజ‌లి, స‌ప్త‌గిరి- స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్.

మూడు విభిన్నమైన పాత్ర‌ల్లో..

తమిళ క‌థానాయ‌కుడు శ‌ర‌త్ కుమార్‌కు తెలుగులోనూ న‌టుడిగా మంచి గుర్తింపు ఉన్న సంగ‌తి తెలిసిందే.

అల్లు అరవింద్ క్లాప్ తో ప్రారంభమైన అల్లు శిరీష్ 'ఏబీసీడీ తెలుగు' చిత్రం

అల్లు శిరీష్ కథానాయకుడిగా మలయాళంలో సూపర్ సక్సెస్ అందుకున్న ఎబిసిడి చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానం లో జరిగింది.