మార్ష‌ల్ ఆర్ట్ నేర్చుకుంటున్న చ‌ర‌ణ్‌...

  • IndiaGlitz, [Saturday,June 18 2016]

మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్, సురేంద‌ర్‌రెడ్డి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ధృవ‌'. తమిళ చిత్రం తనీ ఒరువన్ కు ఇది రీమేక్. ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అర‌వింద్ స్వామి నెగ‌టివ్ రోల్ చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ చిత్రం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 30న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు.

అయితే ఈ చిత్రంలో రాంచ‌ర‌ణ్ ఐపియ‌స్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డుతున్నాడ‌ట‌. పాత్ర కోసం రాంచ‌ర‌ణ్ జ‌పాన్‌కు చెందిన మార్ష‌ల్ ఆర్ట్ ఐకిడోను నేర్చుకుంటున్నాడ‌ట‌. అందుకోసం ఓ ట్రైన‌ర్‌ను కూడా నియ‌మించుకున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. శ‌త్రువులు దాడి చేసిన‌ప్పుడు స‌మ‌ర్ధ‌వంతంగా అడ్డుకోగ‌ల మార్ష‌ల్ ఆర్ట్స్‌లో ఐకిడో ఒక‌టి. గ‌తంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా జానీ సినిమా కోసం ఇలాంటి మార్ష‌ల్ ఆర్ట్స్‌ ను ప్ర‌త్యేకంగా నేర్చుకున్నాడు. ఇప్పుడు చ‌ర‌ణ్ కూడా బాబాయ్‌నే ఫాలో అవుతున్నాడు మ‌రి...

More News

స్పెషల్ సాంగ్ చేస్తుంది...అందుకేనా..ఏమో?

మెగాపవర్ స్టార్ రాంచరణ్,రకుల్ ప్రీత్ సింగ్ జంటగా సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తోన్న చిత్రం ధవ.తమిళ చిత్రం తనీ ఒరువన్ కు రీమేక్గా ఈ చిత్రం రూపొందుతోంది.

రెండు ద‌శాబ్దాల త‌ర్వాత విల‌న్ గా...

కెరీర్ స్టార్టింగ్ లో చిన్న క్యారెక్ట‌ర్స్‌ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్ త‌ర్వాత విల‌న్ గా కూడా ప‌లు చిత్రాల్లో న‌టించాడు., త‌ర్వాత హీరోగా మారిన త‌ర్వాత వ‌రుస అవ‌కాశాల‌తో బిజీగా మారిపోయాడు.

యాక్షన్ ఎంటర్ టైనర్ గా 'త్రయం'

విషు రెడ్డి,అభిరామ్,సంజన,అశోక్ ప్రధాన పాత్రల్లో పంచాక్షరీ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతొన్న చిత్రం 'త్రయం'.

కమల్ హాసన్ గారు తర్వాత నా అభిమాన హీరో అతనే - నివేథా థామస్

నాని,ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం జెంటిల్ మన్.ఈ చిత్రంలో నాని సరసన నివేథా థామస్,సురభి నటించారు.

జక్కన్న టీజర్ రిలీజైంది.

కమెడియన్ టర్నడ్ కథానాయకుడు సునీల్ నటించిన తాజా చిత్రం జక్కన్న.