చైతు సినిమా 50 శాతం పూర్తి...

  • IndiaGlitz, [Wednesday,July 22 2015]

ఏ మాయ చేసావే' తర్వాత అక్కినేని నాగచైతన్య, గౌతమ్ మీనన్ ల దర్శకత్వంలో మరో సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని అచ్చం ఎన్బదు మనమయడా' అనే పేరుతో శింబు హీరోగా తమిళంలో కూడా గౌతమ్ మీనన్ తెరకెక్కిస్తున్నాడు. లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది.

ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ప్రారంభమైంది. ఇప్పటికే సినిమా 50 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం యాక్షన్ పార్ట్ ను చిత్రీకరించడానికి గౌతమ్ రెడీ అయిపోయాడు. ఈ చిత్రంలో మలయాళ ముద్దుగుమ్మ మంజిమ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో చైతు మరో హిట్ కొట్టడం పక్కా అని చిత్రయూనిట్ భావిస్తోంది.

More News

'కేటుగాడు' ఆడియో రిలీజ్ డేట్...

‘ఉలవచారు బిర్యాని’ ద్వారా హీరోగా పరిచయమైన తేజస్ నటిస్తున్న తాజా చిత్రం 'కేటుగాడు'.

త్రిషకి హీరో దొరికాడు..

మూడు పదుల వయసు దాటినప్పటికీ తమిళ సుందరాంగి త్రిషకి ఆఫర్ల వెల్లువ మాత్రం తగ్గడం లేదు.

'శ్రీమంతుడు' సెన్సార్ డేట్..

సూపర్స్టార్ మహేష్ హీరోగా మిర్చి ఫేమ్ కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీమేకర్స్, ఎం.బి. ఎంటర్టైన్మెంట్ ప్రై.లి.

'బాహుబలి'కి మ్యూజిక్ లెజెండ్ ప్రశంస..

విజువల్ వండర్ గా, టాలీవుడ్ ప్రెస్టిజియస్ మూవీగా విడుదలైన ‘బాహుబలి’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీని క్రియేట్ చేస్తుంది. దేశం రాజకీయ, సినీ ప్రముఖుల నుండి ప్రశంసలు సైతం అందుకుంటుంది.

'చంద్రిక'లోని పాటలన్నీ చెవులకింపుగా ఉంటాయి - కామ్న జెఠ్మలాని

సంచలన విజయం సాధించిన ‘చంద్రముఖి’ తరహాలో రూపొందుతున్న హర్రర్ డ్రామా ఎంటర్టైనర్ ‘చంద్రిక’.