నాలుగోసారి క‌ల‌సి న‌టిస్తున్నయువ జంట‌..

  • IndiaGlitz, [Tuesday,April 26 2016]

నాలుగోసారి క‌ల‌సి న‌టిస్తున్న యువ జంట‌..ఎవ‌రో కాదు నాగ చైత‌న్య - స‌మంత‌. వీరిద్ద‌రు తొలిసారి ఏమాయ చేసావే చిత్రంలో క‌లిసి న‌టించారు. ఆత‌ర్వాత మ‌నం, ఆటోన‌గ‌ర్ సూర్య చిత్రాల్లో న‌టించారు. తాజాగా నాలుగోసారి చైత‌న్య - స‌మంత క‌లిసి న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సోగ్గాడే చిన్ని నాయ‌నా ఫేం క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ మూవీకి మ్యూజిక్ అందించ‌నున్న‌ట్టు స‌మాచారం.

ఇటీవ‌ల ఈ చిత్రాన్ని పూజా కార్య‌క్ర‌మాల‌తో నాగార్జున అన్న‌పూర్ణ స్టూడియోస్లో ప్రారంభించారు. ఈ చిత్రం షూటింగ్ ని జూన్ నుంచి ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. నాలుగోసారి క‌లిసి న‌టిస్తున్న ఈ హిట్ పెయిర్ చైతు - స‌మంత ఈసారి ఎలా మాయ చేస్తారో..? ఎలాంటి పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకుంటారో చూడాలి.

More News

'కబాలి' టీజర్ డేట్...

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో కలైపులి థాను నిర్మిస్తున్న చిత్రం ‘కబాలి’. ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. రాధికా అప్టే, ధన్సిక నటిస్తున్న ఈ చిత్రం ఓ మాఫియా డాన్ కు సంబంధించిన కథ.

బోయపాటి నెక్ట్స్ జోనర్ ఏంటంటే

బోయపాటి శ్రీను ప్రస్తుతం సరైనోడు సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బోయపాటి, బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని వార్తలు వినిపించాయి.

నేను తీయాలనుకున్నదానికి అభ్యంతరం చెబితే...వాళ్లకి అసలు సినిమానే చేయను. - డైరెక్టర్ బోయపాటి శ్రీను

భద్ర,తులసి,సింహ,దమ్ము,లెజెండ్...ఇలా సక్సెస్ ఫుల్ మూవీస్ అందించిన డైరెక్టర్ బోయపాటి శ్రీను.

ఎన్టీఆర్ కోసం మహేష్...

సూపర్ స్టార్ మహేష్ చాలా ఈజీ గోయింగ్ పర్సన్.సినిమాలకు సంబంధించిన సపోర్ట్ అందించడంలో మహేష్ ఎప్పుడూ ముందుంటాడు.

బన్నితో ప్రయోగం చేస్తానంటున్న బోయపాటి...

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్-సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన సరైనోడు సినిమా ఇటీవల రిలీజై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.