యాడ్ షూట్ తో బిజీ

  • IndiaGlitz, [Tuesday,November 29 2016]

అఖిల్ సినిమాతో ఆశించిన ఫ‌లితాన్ని అందుకోని అక్కినేని మూడోత‌రం వార‌సుడు అక్కినేని అఖిల్‌. ఇప్పుడు త‌న రెండో సినిమాపై అచి తూచి అడుగులేస్తున్నాడు. హ‌ను రాఘ‌వ‌పూడితో సినిమా అనుకున్నారు కానీ చివ‌రి నిమిషంలో ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. హ‌ను రాఘ‌వ‌పూడి ఆ సినిమాను ఇప్పుడు నితిన్‌తో చేస్తున్నాడు.

అయితే అఖిల్ ఏ మాత్రం టెన్ష‌న్ ప‌డ‌కుండా త‌న నెక్ట్స్ మూవీని విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌కత్వంలో చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు. అయితే ఇప్పుడు అఖిల్ మౌంట్ డ్యూ యాడ్‌లో న‌టిస్తున్నాడు. ఈ విష‌యాన్ని అఖిల్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు. ఒక‌వైపు అఖిల్ షూట్స్‌, ప్రేమ‌, పెళ్లి వ్య‌వ‌హారాల‌తో బిజీగా ఉన్నాడు. అక్కినేని అభిమానులు అఖిల్ త‌దుప‌రి సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

More News

మలయాళీ హీరోయిన్ తో విక్రమ్...

`ఇంకొక్కడు` వంటి స్పై థ్రిల్లర్తో మంచి సక్సెస్ అందుకున్న చియాన్ విక్రమ్ ఇప్పుడు విజయ్ చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో నటిస్తున్నాడు.

త్రి ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ ఇక్క‌డ - ర‌కుల్ ప్రీత్ సింగ్..!

వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన క‌థానాయిక ర‌కుల్ ప్రీత్ సింగ్. ఆత‌ర్వాత లౌక్యం, క‌రెంట్ తీగ‌, పండ‌గ చేస్కో నాన్న‌కు ప్రేమ‌తో.., స‌రైనోడు...త‌దిత‌ర చిత్రాల‌తో అన‌తికాలంలోనే మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న ర‌కుల్ ప్రీత్ సింగ్.

మహేష్ చేజింగ్...

సూపర్స్టార్ మహేష్ హీరోగా ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళంలో భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుంది.

స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతున్న జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా

క‌మెడియ‌న్ ట‌ర్న‌డ్ హీరో శ్రీనివాస‌రెడ్డి న‌టించిన తాజా చిత్రం జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా. ఈ చిత్రంలో శ్రీనివాస‌రెడ్డి, పూర్ణ జంట‌గా న‌టించారు.   శివ‌రాజ్ ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై శివ‌రాజ్ క‌నుమూరి స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.

మరో హర్రర్ థ్రిల్లర్ లో పూర్ణ

పన్నా రాయల్ దర్శకత్వంలో రూపొందిన హర్రర్ థ్రిల్లర్ `కాలింగ్ బెల్`. 2015లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్నే సొంతం చేసుకుంది. దాంతో దర్శకుడు పన్నా రాయల్ అప్పట్లోనే ఈ సినిమాకు సీక్వెల్ చేస్తానని తెలియజేసిన సంగతి విదితమే.