విజయశాంతి ఇంట్లో దొంగలుపడ్డారు..

  • IndiaGlitz, [Saturday,June 18 2016]

ప్ర‌ముఖ సినీ న‌టి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి హైద‌రాబాద్ బంజారా హిల్స్ లో నివాసం ఉంటున్నారు. త‌న ఇంట్లో దొంగ‌త‌నం జ‌రిగింద‌ని బంజారా హిల్స్ పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేసారు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించార‌ని స‌మాచారం. డైమండ్ రింగ్, చెవి దుద్దులుతో పాటు బంగారు ఆభ‌ర‌ణాలు అప‌హ‌ర‌ణ‌కు గుర‌య్యాయి. దీంతో విజ‌య‌శాంతి సోద‌రుడు ప్ర‌సాద్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. అయితే ఇంట్లో ప‌ని చేసే వ్య‌క్తులే ఈ దొంగ‌త‌నానికి పాల్ప‌డి ఉంటార‌ని అనుమానిస్తున్నారు. ఈ సంఘ‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

More News

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగార్జున...

గౌతమ్ మీనన్ సినిమాలు రొటీన్ కి భిన్నంగా వెరైటీగా ఉంటాయన్న విషయం తెలిసిందే.

యంగ్ హీరో మూవీలో బన్ని విలన్..

దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడు హీరోగా ఎంట్రీ ఇచ్చి తెలుగు,తమిళంలో హీరోగా నటిస్తూ వచ్చిన ఆది పినిశెట్టిని దర్శకుడు బోయపాటి శీను

బాహుబలి పార్ట్2 ముందు పార్ట్ 1 చిన్నదైపోతుందట

ప్రభాస్,రాజమౌళి,రానా,అనుష్క,రమ్యకృష్ణ,సత్యరాజ్ ఇలా భారీ స్టార్ కాస్టింగ్ తో భారీ బడ్జెట్తో రూపొందుతోన్న చిత్రం బాహుబలి పార్ట్ 2

హ్యాట్రిక్ కోసం గౌతమ్ మీనన్ రెడీ...

ఏ మాయ చేసావే సినిమాతో నాగచైతన్యను లవర్ బోయ్ గా మార్చడమే కాకుండా బ్లాక్ బస్టర్ హిట్ ను అందించాడు దర్శకుడు గౌతమ్ మీనన్.

'జనతాగ్యారేజ్' ఆడియో రిలీజ్ డేట్...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో 'జనతాగ్యారేజ్ ' సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.