బెజ‌వాడ అవ్వ చివ‌రి కోరిక తీర్చిన బన్ని

  • IndiaGlitz, [Tuesday,December 15 2015]

బెజ‌వాడ అవ్వ మ‌స్తాన్ బీ కి కీ.శే అల్లు రామ‌లింగ‌య్య అంటే అభిమానం. ఆయ‌న్ని క‌ల‌వాల‌నుకుంది. కానీ క‌ల‌వ‌లేక‌పోయింది. అల్లు రామ‌లింగ‌య్య చ‌నిపోయిన త‌ర్వాత అల్లు మ‌న‌వ‌డు అల్లు అర్జున్ కి అభిమాని అయ్యింది. బ‌న్ని డాన్స్ అంటే చాలా ఇష్ట‌మ‌ట‌. అయితే గ‌త కొంత కాలంగా మ‌స్తాన్ బీ మూత్రాశ‌య క్యాన్స‌ర్ తో బాధ‌ప‌డుతూ మంచానికే ప‌రిమిత‌మైంది.

ఆమె కి అల్లు అర్జున్ ని చూడాల‌నేదే చివ‌రి కోరిక‌. ఆ విష‌యాన్ని కూతుళ్ల‌కు చెప్పింద‌ట‌. ఈ వార్త మీడియాలో వ‌చ్చింది. అంతే విష‌యం తెలుసుకున్న బ‌న్ని వెంట‌నే బెజ‌వాడ వెళ్లి మ‌స్తాన్ బీ ని క‌ల‌సి ధైర్యం చెప్పార‌ట‌. గ‌తంలో కింగ్ నాగార్జున‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్..త‌దిత‌రులు ఇలా త‌మ అభిమానుల చివ‌రి కోరిక‌ను తీర్చి.వాళ్ల క‌ళ్ల‌లో ఆనందం నింపారు.

More News

మెగాఫ్యామిలీలో వరుణ్ పెద్ద స్టార్ అవుతాడు - కళ్యాణ్

‘ముకుంద’,‘కంచె’వంటి విభిన్న కథా చిత్రాల్లో హీరోగా నటించి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ని ఏర్పరుచుకున్న మెగాబ్రదర్ నాగబాబు తనయుడు సుప్రీమ్ హీరో వరుణ్ తేజ్ హీరోగా

టెన్షన్ లో రామ్..

ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన తాజా చిత్రం నేను శైలజ.ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమల తెరకెక్కించాడు.స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పుడు త‌మ‌న్నా కూడా అత‌నితో

త‌మిళంలో విల‌క్ష‌ణ పాత్ర‌ల‌కు పెట్టింది పేరు విజ‌య్ సేతుప‌తి, ప్ర‌తి క్యారెక్ట‌ర్‌లో ఏదో ఒక డిఫ‌రెన్స్‌ను చూపించాల‌నుకునే ఈ యంగ్ హీరోతో ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ కూడా జ‌త క‌ట్ట‌డానికి రెడీ అవుతున్నారు.

2 డేస్ లేటుగా బాహుబ‌లి 2..

ద‌ర్శ‌క‌థీర రాజ‌మౌళి తెర‌కెక్కించిన వెండితెర అద్భుతం బాహుబ‌లి. తెలుగులో రూపొందిన బాహుబ‌లి ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు 600 కోట్లు వ‌సూలు చేసి సంచ‌ల‌నం స్రుష్టించిన విష‌యం తెలిసిందే.

త్రివిక్ర‌మ్ నెక్ట్స్ మూవీ స్టార్ట్ అయ్యేది అప్పుడే

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్...ప్ర‌స్తుతం హీరో నితిన్ తో అ ఆ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాథాక్రిష్ణ నిర్మిస్తున్నారు.