సరైనోడు తర్వాత బన్ని సినిమా ఇదే...

  • IndiaGlitz, [Monday,February 08 2016]

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన తాజా చిత్రం స‌రైనోడు. ఈ చిత్రాన్ని బోయ‌పాటి తెర‌కెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ లో అల్లు అర‌వింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స‌మ్మ‌ర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు.
ఈ సినిమా త‌ర్వాత బ‌న్ని విక్ర‌మ్ కుమార్ తో సినిమా చేయాల‌నుకున్నారు. అయితే స‌రైనోడు సినిమా రిలీజ్, విక్ర‌మ్ కుమార్ తో సినిమా చేయ‌డానికి మ‌ధ్య ఆరు నెల‌లు గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ లో బ‌న్ని త్రివిక్ర‌మ్ తో సినిమా చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. త్రివిక్ర‌మ్ ప్ర‌స్తుతం చేస్తున్న అ ఆ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ అవుతుంది. త్రివిక్ర‌మ్ అ ఆ త‌ర్వాత సూర్య తో సినిమా చేయ‌డానికి ప్లాన్ చేసారు. ఈ సినిమాకి కూడా టైం ప‌డుతుంది. మ‌రి...బ‌న్ని ప్లాన్ వ‌ర్క‌వుట్ అవుతుందో..? లేదో...? చూడాలి.

More News

తనపేరుపై జరుగుతున్న మోసానికి నారారోహిత్ వివరణ

ఈ మధ్య తాటికొండ సాయికృష్ణ అనే వ్యక్తి నా పేరు చెప్పి సినిమా తీస్తానని అంటూ కొంత మంది వ్యక్తుల నుండి డబ్బులు వసూలు చేసిన విషయం నా దృష్టికి వచ్చింది.

సూర్య 24 టీజ‌ర్ వ‌చ్చేస్తుంది

హీరో సూర్య న‌టిస్తున్న తాజా చిత్రం 24. ఈ చిత్రాన్ని మ‌నం ఫేం విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కిస్తున్నారు. 2డి ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

న‌య‌న‌తార పాత్ర‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్

న‌య‌న‌తార పాత్ర‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్...అనగానే..ఇంత‌కీ ఏ సినిమాలో అనుకుంటున్నారా..? త‌ని ఓరువ‌న్ రీమేక్ లో. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌మిళ్ లో ఘ‌న విజ‌యం సాధించిన త‌ని ఓరువ‌న్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

మార్చిలో ర‌వితేజ సినిమా ప్రారంభం

మాస్ రాజా ర‌వితేజ దిల్ రాజు బ్యాన‌ర్ లో సినిమా చేయాలి. కానీ...కొన్ని కార‌ణాల వ‌ల‌న ఆ సినిమా ఆగిపోయింది.

ఫిబ్రవరి 19న గ్రాండ్ గా విడుదలౌతున్న 'అప్పుడలా ఇప్పుడిలా'

సూర్యతేజ, హర్షికా పూంచా హీరో హీరోయిన్లుగా దుహ్రా మూవీస్ సమర్పణలో, జంపా క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం ‘అప్పుడలా ఇప్పుడిలా’. కె.ఆర్.విష్ణు దర్శకుడు.