బ్ర‌హ్మోత్స‌వం లేటెస్ట్ న్యూస్...

  • IndiaGlitz, [Wednesday,March 16 2016]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - శ్రీకాంత్ అడ్డాల కాంబినేష‌న్లో రూపొందుతున్న బ్ర‌హ్మోత్స‌వం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది.ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న స‌మంత‌, కాజ‌ల్, ప్ర‌ణీత న‌టిస్తున్నారు. తెలుగు, త‌మిళ్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తుంది. గ‌త కొన్ని రోజులుగా కాశీ ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్ జ‌రుపుకుని బ్ర‌హ్మోత్స‌వం టీమ్ హైద‌రాబాద్ కి చేరుకుంది.

ఈ సంద‌ర్భంగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ..హ‌రిద్వార్, ఉద‌య్ పూర్ లో లాంగ్ షెడ్యూల్ త‌ర్వాత హైద‌రాబాద్ చేరుకున్నాం. ఇంకా కొంచెం మాత్ర‌మే షూటింగ్ చేయాల్సి ఉంది అంటూ రెండు వ‌ర్కింగ్ స్టి్ల్స్ ను కూడా పోస్ట్ చేసారు. మిగిలిన షూటింగ్ ని హైద‌రాబాద్ లో ప్లాన్ చేస్తున్నారు. ఈ భారీ చిత్రాన్నిస‌మ్మ‌ర్ స్పెష‌ల్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయ‌నున్నారు.

More News

స‌ర్ధార్ సెట్ లో క‌మెడియ‌న్ పై ప‌వ‌న్ ఆగ్ర‌హం

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర్ధార్ సెట్ లో ఓ క‌మెడియ‌న్ పై ఆగ్ర‌హం వ్య‌క్త‌చేసిన‌ట్టు ఫిలింన‌గ‌ర్ టాక్. బుల్లితెర నుంచి వెండితెర‌కు వ‌చ్చిన ఈ క‌మెడియ‌న్ గ‌త కొన్ని రోజులుగా స‌ర్ధార్ షూటింగ్ స్పాట్ కి లేటుగా వ‌స్తున్నాడ‌ట‌...ఎన్ని సార్లు చెప్పినా అత‌ని ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు రాలేద‌ట‌.

ఊపిరి - 2 లో నాగ్ సార్ తో డాన్స్ చేస్తా - తమన్నా...

నాగార్జున -కార్తీ -తమన్నా కాంబినేషన్లో రూపొందిన భారీ మల్టీస్టారర్ ఊపిరి.వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

రాజకీయాల్లోకి విశాల్....

తెలుగువాడైన తమిళ హీరో విశాల్ త్వరలోనే రాజకీయాల్లో చేరబోతున్నట్లు వార్తలు వినపడుతున్నాయి.

ధ‌నుష్ మూవీలో న‌టిస్తున్నతెలుగు హీరో..

ధ‌నుష్ హీరోగా గౌత‌మ్ వాసుదేవ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం చెన్నైలో ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే..

ఆ ఎమ్మెల్యేకు శిక్ష పడాలంటున్న త్రిష...

ఇప్పుడు హీరోయిన్స్ అందరూ జంతువులపై  ప్రేమానురాగాలు చూపిస్తున్నారు. జంతువులకు సంబంధించిన స్వచ్చంద సంస్థలకు తమ వంతు మద్ధతును ప్రకటిస్తున్నారు.