'బ్ర‌హ్మోత్స‌వం'తో మారుతుందా?

  • IndiaGlitz, [Tuesday,October 20 2015]

తెలుగు ద‌ర్శ‌కుల‌కు ద్వితీయ విఘ్నం అనే స‌మ‌స్య గ‌త కొన్నాళ్లుగా వెంటాడుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆ స‌మ‌స్య‌ను అధిగ‌మించిన అతి కొద్దిమంది ద‌ర్శ‌కుల‌లో త్రివిక్ర‌మ్, శ్రీ‌కాంత్ అడ్డాల‌, కొర‌టాల శివ ల‌ను చేర్చుకోవ‌చ్చు. ఈ ముగ్గురు కూడా మ‌హేష్‌తోనే త‌మ రెండో సినిమాలను చేసి భారీ విజ‌యం మూట‌గ‌ట్టుకున్నారు.

వీరిలో త్రివిక్ర‌మ్ మ‌ళ్లీ మ‌హేష్‌తో 'ఖ‌లేజా' సినిమా చేశాడు. సంఖ్యా ప‌రంగా త్రివిక్ర‌మ్‌క‌ది నాలుగో సినిమా. ఆ సినిమా ఆశించిన విజ‌యం సాధించ‌లేదు. క‌ట్ చేస్తే.. శ్రీ‌కాంత్ అడ్డాల కూడా త‌న 4వ సినిమాని మ‌హేష్‌తో 'బ్ర‌హ్మోత్స‌వం'గా చేస్తున్నాడు. త్రివిక్ర‌మ్ త‌న 4 సినిమాని మ‌హేష్‌తో చేస్తే విజ‌యం ద‌క్క‌లేదు. మ‌రి 'బ్ర‌హ్మోత్స‌వం' తో శ్రీ‌కాంత్ విష‌యంలోనైనా ఆ ప‌రిస్థితి మారుతుందా? వేచి చూద్దాం.

More News

ఎన్టీఆర్ కే కాదు ర‌కుల్‌కీ ప్ర‌త్యేక‌మేన‌ట‌

'నాన్న‌కు ప్రేమ‌తో'.. ఈ సినిమా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కి ఎంతో స్పెష‌ల్‌. ఎందుకంటే.. హీరోగా త‌ను చేస్తున్న 25వ చిత్ర‌మిది.

ఆ ఇద్ద‌రికీ.. గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన వెంకీ

విక్ట‌రీ వెంక‌టేష్..గోపాల గోపాల సినిమా త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు త‌న త‌దుప‌రి చిత్రాన్ని ప్ర‌క‌టించ‌లేదు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం వెంక‌టేష్ ఒకేసారి రెండు సినిమాలు చేయ‌డానికి రెడీ అవుతున్నాడ‌ట‌.

బాహుబ‌లి 2 లో సూర్య‌

వెండితెర అద్భుతంగా బాహుబ‌లిని తెర‌కెక్కించి.. ప్ర‌పంప వ్యాప్తంగా సంచ‌ల‌నం స్రుష్టించి..తెలుగు వారంద‌రూ గ‌ర్వించేలా చేసిన ద‌ర్శ‌క‌థీరుడు రాజ‌మౌళి.

స‌రైనోడు ఏం చేస్తున్నాడు

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ లో రూపొందుతున్న యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ స‌రైనోడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుండ‌గా, సెకెండ్ హీరోయిన్ గా కేథ‌రిన్ న‌టిస్తుంది.

న‌య‌న‌తార పాత్ర‌లో స‌మంత‌?

త‌మిళంలో భారీ విజ‌యం సాధించిన చిత్రం 'త‌ని ఒరువ‌న్‌'. తెలుగులో ఈ సినిమాని రామ్‌చ‌ర‌ణ్ చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.