బోయపాటి విలన్స్ ఒకే సినిమాలో..

  • IndiaGlitz, [Monday,August 21 2017]

హీరోయిజాన్ని బాగా ఎలివేట్ చేయ‌డంలో ఎంత స‌క్సెస్ అవుతాడో.. విల‌నిజాన్ని ఎలివేట్ చేయ‌డంలోనూ అంతే స‌క్సెస్ అవుతాడు ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను. లెజెండ్, స‌రైనోడు చిత్రాల కోసం ఒక‌ప్ప‌టి హీరోల‌నే విల‌న్‌లుగా చూపి వారిద్ద‌రి కెరీర్‌కి ఓ కొత్త మ‌లుపు ఇచ్చాడాయ‌న‌.

క‌ట్ చేస్తే.. ఈ రెండు చిత్రాల్లోని ప్ర‌తినాయ‌కులు అయిన జ‌గ‌ప‌తిబాబు, ఆది పినిశెట్టి ఇప్పుడు ఒకే చిత్రం కోసం క‌లిసి న‌టిస్తున్నారు. ఆ చిత్రమే సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తున్న రంగ‌స్థ‌లం. ఈ చిత్రంలో కూడా వారిద్ద‌రు నెగెటివ్ ట‌చ్ ఉన్న పాత్ర‌ల్లో క‌నిపిస్తున్నారా.. లేదంటే ముఖ్య‌మైన పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మిస్తున్నారా అనేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. రంగ‌స్థ‌లం డిసెంబ‌ర్‌లో గానీ, సంక్రాంతి కానుక‌గా గానీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

More News

శ్రియకే చెల్లింది

పదహారేళ్లుగా కథానాయికగా రాణిస్తోంది అందాల నటి శ్రియా శరన్.

మహేష్ హీరోయిన్ మొత్తానికి హిట్ కొట్టింది

తొలి చిత్ర మే సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన హీరోయిన్ గా నటించే అవకాశం పొందింది కృతి సనన్.

లావణ్య ఎదరుచూపులు పలిస్తాయా?

అందాల రాక్షసి చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి

సంవత్సరానికో నందమూరి వారి సినిమా..

సరిగ్గా పదేళ్ల క్రితం ఒకే సంవత్సరంలో ఇద్దరు మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలతో

తేజ హీరోగా హరి దర్శకత్వంలో బెక్కెం గోపి చిత్రం

'చూడాలని ఉంది','ఇంద్ర','యువరాజు' తో పాటుగా దాదాపు 50 సినిమాల్లో