బాలీవుడ్ సింగర్‌పై నిషేధం

  • IndiaGlitz, [Wednesday,August 14 2019]

ప్రముఖ బాలీవుడ్ గాయకుడు మికాసింగ్‌పై ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ నిషేధాన్ని విధించింది. పాకిస్థాన్ కరాచీలో మికాసింగ్ ఓ ప్రదర్శనలో పాల్గొన్నారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ మికా సింగ్‌పై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. కశ్మీర్ విషయంలో భారత్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నట్లు పాకిస్థాన్ ప్రవర్తిస్తుంది. ఇలాంటి తరుణంలో మికాసింగ్ దేశ ప్రయోజనాల కంటే డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు.

మాజీ పాకిస్థాన్ ప్రధాని పర్వేజ్ ముష్రాఫ్ కజిన్ కుమార్తె వివాహ సందర్భంగా జరిగినే వేడుకలో మైకా సింగ్ పాల్గొన్నారు. ఆయన ఫొటోలు నెట్టింట్లో వైరల్ కావడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇకపై ఎవరూ మికాసింగ్‌తో కలిసి పనిచేయరాదని ప్రకటించారు. అలా ఎవరైనా పనిచేస్తే వారిపై కూడా కఠిన చర్యలు తీసుంటామని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ తెలియజేసింది.

More News

'భారత వరల్డ్ రికార్డ్ సాధించిన 'ఆదిత్య' బాలల చిత్ర దర్శక నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్..'..!!

బాలల చిత్రంగా తెరకెక్కిన ఆదిత్య సినిమాకు భారత వరల్డ్ రికార్డ్ అవార్డు దక్కింది..

విశ్వక్ సేన్ - బెక్కెం వేణుగోపాల్ ల కొత్త చిత్రం 'పాగల్'

"టాటా బిర్లా మధ్యలో లైలా" ,"మేం వయసుకు వచ్చాం ", "సినిమా చూపిస్తా మామా" లాంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన లక్కీ మీడియా బ్యానర్..

'రణరంగం' చూసిన వాళ్లు బాగుంది అంటున్నారు, చిత్రం విడుదల తరువాత ప్రేక్షకులు అదే అంటారు - హీరో శర్వానంద్

హీరో శర్వానంద్‌ నటించిన ‘రణరంగం’ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక హైదారాబాద్ లో ఘనంగా జరిగింది.

'కౌసల్య కృష్ణమూర్తి' చిత్రంఅందర్నీ ఆకట్టుకుంటుంది - కె.ఎస్‌.రామారావు

ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో

రవితేజకు జోడిగా మరోసారి

మాస్ మహారాజా రవితేజ హీరోగా `RX100` ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది.