ప్రభాస్ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్

  • IndiaGlitz, [Thursday,April 19 2018]

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటిస్తోన్న చిత్రం ‘సాహో’ సుజీత్ దర్శకత్వంలో యు.వి.క్రియేుషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుంది. రెండు వంద‌ల కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం అబుదాబిలో జరుగుతుండగా.. ప్రధానపాత్రధారులపై భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

తాజాగా మరో బాలీవుడ్ హీరోయిన్ ఈ ప్రాజెక్ట్‌లో భాగం అయ్యింది. ‘యే జవానీ హై దివానీ’, ‘యారియా’, ‘మై తేరా హీరో’, ‘కుచ్ కుచ్ లోచా హై’ వంటి చిత్రాల్లో నటించిన ఎవ్‌లిన్ శర్మ కీలక పాత్రలో నటించనుంది. ఈ విషయాన్ని ఎవ్‌లిన్ శర్మ తన ట్విట్టర్ ద్వారా తెలియుజేసింది. ఇందులో యాక్షన్ రోల్‌లో కనపడనున్న ఎవ్‌లిన్ పాత్ర కోసం పది కిలోల బరువు కూడా తగ్గడం విశేషం. వచ్చే యేడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

More News

పొలిటికల్‌ టచ్‌తో సాగే కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ 'భరత్‌ అనే నేను'- కొరటాల శివ

'శ్రీమంతుడు' వంటి ఇండ్రస్టీ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందించిన సూపర్‌స్టార్‌ మహేశ్‌ సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన రెండో చిత్రం 'భరత్‌ అనే నేను'.

పబ్లిసిటీ డిజైనర్ ధని ఏలే కు అరుదైన గౌరవం

పబ్లిసిటీ డిజైనర్ ధని ఏలే కు అరుదైన గౌరవం

వరుణ్ తేజ్ - సంకల్ప రెడ్డి క్రేజీ కాంబినేషన్ సినిమా ప్రారంభం

బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్న వరుణ్ తేజ్ కథానాయకుడిగా "ఘాజీ"

నాగ్‌, నాని సినిమాలో ట్విస్ట్ అదేన‌ట‌

కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో

'భరత్ అనే నేను' కోసం 25 ఏళ్ళ త‌రువాత..

సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించిన ‘జంబలకిడి పంబ’ (1993) సినిమాతో టాలీవుడ్‌కు నిర్మాతలుగా పరిచయమయ్యారు డి.వి.వి.దానయ్య,