బెల్లంకొండ శ్రీనివాస్‌తో బాలీవుడ్ యాక్ట‌ర్‌....

  • IndiaGlitz, [Tuesday,March 13 2018]

యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీనివాస్ దర్శకత్వంలో రోమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి చేసుకుంటుంది. వంశధార క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నవీన్ శొంటీనేని (నాని) నిర్మిస్తున్నారు.

కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ న‌టుడు నీల్ నితిన్ ముఖేష్ విల‌న్‌గా న‌టిస్తున్నాడ‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌టన రావ‌చ్చు.

ప్ర‌స్తుతం శ్రీవాస్ ద‌ర్శ‌క‌త్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ న‌టించిన సాక్ష్యం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. మే 18న సినిమా విడుద‌ల కానుంది.

More News

అమితాబ్‌కు ఏం జ‌రిగింది?

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్‌కు ఏం జ‌రిగింది?... అనే ప్ర‌శ్న ఆయ‌న అభిమానుల‌ను వేధిస్తుంది. ఎందుకంటే.. ఆయ‌న బ్లాగ్‌లో ఆయ‌న ఇచ్చిన స‌మాచారం అలా ఉంది. నేను డాక్ట‌ర్ల‌ను క‌ల‌వ‌బోతున్నాను. వారు న‌న్ను మామూలుగా చేస్తారు.

బాల‌య్య‌తో బాలీవుడ్ బ్యూటీ...

బాల‌కృష్ణ రూపొందుతోన్న 103వ చిత్రం 'య‌న్టీఆర్‌'. త‌న తండ్రి, మాజీ ముఖ్య‌మంత్రి జీవిత‌గాథ‌లో నటుడు నుండి ముఖ్య‌మంత్రి వ‌ర‌కు అయ్యే వ‌ర‌కు ఉన్న ఘ‌టాల‌ను ఆధారంగా చేసుకుని బ‌యోపిక్‌ను రూపొందిస్తున్నారు. ఈ సినిమాను తేజ తెర‌కెక్కిస్తున్నాడు.

ఆగ‌స్టులో రానున్న వెంకీ, తేజ చిత్రం

సీనియ‌ర్ క‌థానాయ‌కుడు విక్ట‌రీ వెంక‌టేష్‌, ద‌ర్శ‌కుడు తేజ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రానున్న సంగ‌తి తెలిసిందే. శ్రియ క‌థానాయిక‌గా న‌టించ‌నున్న ఈ చిత్రంలో యువ క‌థానాయ‌కుడు నారా రోహిత్ ఓ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. అత‌ని స‌ర‌స‌న ఈషా రెబ్బా న‌టించ‌నుంది.

'మ‌హిళా క‌బ‌డ్డి' చిత్రంలోని ఫ‌స్ట్ సాంగ్ లాంచ్‌

ఆర్.కె. ఫిలింస్ ప‌తాకంపై ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తోన్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'మ‌హిళా క‌బ‌డ్డి'.  ర‌చన స్మిత్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోంది. ఇటీవ‌లే మూడ‌వ‌ షెడ్యూల్ షూటింగ్  పూర్తి చేసుకుంది.

మార్చి 23న గులేబకావళి

ప్రభుదేవా, హన్సిక జంటగా నటించిన తమిళ చిత్రం గులేబకావళి. కల్యాణ్ దర్శకత్వం వహించారు. సీనియర్ నటి రేవతి ఓ శక్తివంతమైన పాత్రలో నటించారు. తమిళనాట సంక్రాంతికి విడుదలైన ఈచిత్రం అక్కడ  ఘన విజయాన్ని నమోదు చేసుకుంది.