'ఇండియ‌న్ 2' లో బాలీవుడ్ యాక్ట‌ర్‌

  • IndiaGlitz, [Monday,August 06 2018]

స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ త‌న సినిమాల‌కు హైప్ తీసుకు రావ‌డంలో చాలా ప్ర‌ణాళిక‌లు వేస్తుంటాడు. ఈయ‌న పెట్టించే భారీ బ‌డ్టెట్‌ను బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూలు చేసుకోవాలంటే ఆ మాత్రం ప్లానింగ్ అవ‌స‌రం. ఇప్పుడు ఈయ‌న డైరెక్ట్ చేసిన చిత్రం 2.0 ఈ సినిమా కోసం 400 కోట్ల రూపాయ‌ల‌కు పైగా ఖ‌ర్చు అయ్యింది.

ఈ మొత్తాన్ని రాబ‌ట్టుకోవ‌డానికి ఇందులో అక్ష‌య్‌కుమార్‌ను విల‌న్‌గా న‌టింప‌చేశాడు శంక‌ర్‌. తాజాగా శంక‌ర్ చేయ‌బోయే ఇండియ‌న్ 2 సినిమాలో కూడా శంక‌ర్ ఇదే ఫార్ములానే ఫాలో అవుతున్నాడు. అందులో భాగంగా బాలీవుడ్ యాక్ట‌ర్ అజ‌య్ దేవ‌గ‌ణ్‌ను విల‌న్‌గా న‌టింప చేసే దిశ‌గా ప్ర‌ణాళిక‌లు వేస్తున్నాడు శంక‌ర్‌. త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై ఓ క్లారిటీ రానుంది.

More News

పూరి జ‌గ‌న్నాథ్ చేతుల మీదుగా 'బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌' ఫస్ట్ లుక్  పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

మనిషికి ఆశ ఉండడం సహజం. కానీ అది అత్యాశగా మారినప్పుడే అనర్ధాలు జరుగుతాయి.  అత్యాశ‌ప‌రుల‌ను టార్గెట్ చేసే ఓ వ్యక్తి కథతో త‌మిళంలో తెర‌కెక్కిన చిత్రం 'చ‌తురంగ వేట్టై'.

డియర్ కామ్రేడ్ షూటింగ్ ప్రారంభం 

యంగ్ & మోస్ట్ హ్యాపెనింగ్ హీరో విజయ్ దేవరకొండ కొత్త సినిమా "డియర్ కామ్రేడ్" రెగ్యులర్ షూటింగ్ ఇవాళ (ఆగస్ట్ 6) మొదలైంది. ఈస్ట్ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ లోని తొండంగిలో చిత్రీకరణ ప్రారంభమైంది.

బాలీవుడ్‌లోకి 'గూఢ‌చారి'

ఈ శుక్ర‌వారం బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేసిన స్పై చిత్రం 'గూఢ‌చారి'. అడివి శేష్ హీరోగా శశికిక‌ర‌ణ్ తిక్క ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొందింది.

'శ్రీనివాస క‌ళ్యాణం' స‌క్సెస్‌ పై కాన్ఫిడెంట్‌గా ఉన్నాం - దిల్‌రాజు

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై యూత్‌స్టార్ నితిన్ హీరోగా రాశీ ఖ‌న్నా, నందితా శ్వేత హీరోయిన్స్‌గా.. నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్ట‌ర్ స‌తీశ్ వేగేశ్న

సోషియో ఫాంటసీ హారర్ ఎంటర్ టైనర్ 'గండ భేరుండ'

విజయ సిద్ధి పిక్చర్స్ పతాకంపై సూర్యన్ దర్శకత్వంలో కె.సూరిబాబు-చల్లమళ్ల రామకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న సోషియో ఫాంటసీ హారర్ ఎంటర్ టైనర్ 'గండభేరుండ'.