బిగ్‌బాస్ 2 కంటెస్టెంట్స్ వీళ్లే..

  • IndiaGlitz, [Sunday,June 10 2018]

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 2 నేటి నుండి స్టార్ట్ అయ్యింది. సీజ‌న్ 1లో ఎన్టీఆర్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించిన ఈ షోకు సీజ‌న్ 2లో నాని వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ షోలో కంటెస్టెంట్స్ ఎవ‌ర‌నే దానిపై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఇన్ని రోజులు ఉన్న సస్పెన్స్‌కు తెర‌పడింది. ఇందులో 12 మంది కంటెస్ట్స్ పాల్గొంటున్నారు.

1. గీతామాధురి 2. అమిత్ తివారి 3.దీప్తి 4. త‌నీశ్ 5. గోగినేని బాబు 6.భాను 7.రోల్ రిడా 8.శ్యామ‌ల 9.కిరిటీ దామ‌రాజు 10.దీప్తి సునైన 11.తేజ‌స్వి మ‌డివాడ 12.స‌మ్రాట్ 13. కౌశ‌ల్ పాల్గొంటున్నారు. మ‌రి 13 మందిలో బిగ్ బాస్ సీజ‌న్ 2 విన్న‌ర్ ఎవ‌రో తెలియాలంటే 106 రోజుల పాటు వెయిట్ చేయాల్సిందే.

హైద‌రాబాద్‌లోనే బిగ్‌బాస్ హౌస్‌ను క‌ట్టారు. 70 కెమెరాల‌ను ఈ ప‌ద‌మూడు మందిని గ‌మ‌నిస్తుంటాయి.

More News

నా వ‌ల్ల కాదంటున్న ఎన్టీఆర్‌...

న‌ట‌న‌, ఫైట్స్‌, డాన్స్‌ల ప‌రంగా అభిమానులను మెప్పించే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా ఓ ప‌నిని చేయ‌లేక‌పోతున్నాడ‌ట‌.

'2.0' ఈ ఏడాది లేన‌ట్లేనా?

శివాజీ, రోబో చిత్రాల‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన కాంబినేష‌న్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, టాప్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ది. ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌స్తున్న మూడో చిత్రం '2.0'.

'అభిమ‌న్యుడు' బ్లాక్‌బ‌స్ట‌ర్ సెల‌బ్రేష‌న్స్‌

మాస్‌ హీరో విశాల్‌, హ్యాట్రిక్‌ హీరోయిన్‌ సమంత యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ప్రధాన పాత్రల్లో విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ, హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బేనస్స్‌పై ఎమ్‌.

తేజ నెక్ట్స్ ప్రాజెక్ట్ అప్‌డేట్‌

జ‌యం త‌రువాత స‌రైన విజ‌యం లేని ద‌ర్శ‌కుడు తేజ‌కు.. గ‌తేడాది విడుద‌లైన నేనే రాజు నేనే మంత్రి ఆ లోటుని తీర్చేసింది.

'జంబ‌ల‌కిడి పంబ‌' సెన్సార్ పూర్తి! జూన్ 22న విడుద‌ల‌!

'గీతాంజలి', 'జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా' వంటి వైవిధ్య‌మైన సినిమాల త‌ర్వాత కమెడియన్  శ్రీనివాస‌రెడ్డి హీరోగా న‌టించిన చిత్రం 'జంబ‌ల‌కిడి పంబ‌'.