బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్న 9వ చిత్రం 'హుషారు'

  • IndiaGlitz, [Tuesday,July 24 2018]

'టాటా బిర్లా మధ్యలో లైలా' చిత్రంతో నిర్మాతగా తన ప్రస్థానం ప్రారంభించిన లక్కీ మీడియా సంస్థ అధినేత బెక్కెం వేణుగోపాల్ ' మేము వయసుకు వచ్చాం' , ' సినిమా చూపిస్త మావ' లాంటి సూపర్ హిట్లు తీశారు. ఈ సంస్థలో 9 వ చిత్రంగా 'హుషారు' తీస్తున్నారు.

శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అంతా నూతన తారలే నటిస్తున్నారు. 'అర్జున్ రెడ్డి' తో పాపులర్ అయిన సంగీత దర్శకుడు రథన్ ,ఛాయాగ్రాహకుడు రాజ్ తోట ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ఈ సినిమా లోగోని అగ్రనిర్మాత 'దిల్ రాజు' సోషల్ మీడియాలో విడుదల చేశారు .

ఈ సందర్భంగా నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ - ''మా బ్యానర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే సినిమా ఇది.కథా కథనాలు చాలా ఇన్నోవేటివ్ గా , ట్రెండీగా ఉంటాయి. దర్శకుడు శ్రీ హర్ష ఎక్స్ లెంటుగా తెరకెక్కిస్తున్నాడు . షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోoది. ఆగష్టు నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాo. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తాం'' అని తెలిపారు.

More News

రిపీట్ చేస్తున్న క్రిష్‌...

డైరెక్ట‌ర్ జాగ‌ర్ల‌మూడి క్రిష్ ప్లానింగ్ ప్రకారం చేస్తున్నాడో.. లేక యాదృచ్చికంగా జ‌రుగుతుందో ఏమోకానీ.. ఓ విష‌యాన్ని రిపీట్ చేస్తున్నాడు.

బాలీవుడ్‌లోకి అమ‌లాపాల్‌

నీలి తామ‌ర అనే మ‌ల‌యాళ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అమ‌లాపాల్ త‌ర్వాత తెలుగు, త‌మిళ భాష‌ల్లో బిజీ హీరోయిన్‌గా మారింది.

ప‌దేళ్ల త‌ర్వాత ప్ర‌భాస్‌...

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ఇప్పుడు యు.వి.క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో 'సాహో' సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుద‌ల‌వుతుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

టుస్సాడ్స్‌లో దీపికాప‌దుకొనే

బాలీవుడ్‌తోపాటు హాలీవుడ్‌లోనూ రాణించిన ముద్దుగుమ్మ దీపికా ప‌దుకొనే విగ్ర‌హం మేడ‌మ్ టుస్సాడ్స్‌లో ఏర్పాటు చేశారు.

యంగ్ టైగ‌ర్ ముఖ్య అతిథిగా....

ముప్పై ఏళ్లుగా తెలుగు సినిమాల్లో ఎంతో మంది స్టార్స్‌కు అద్భుతమైన యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేసిన సీనియ‌ర్ ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్‌ క‌థానాయ‌కుడిగా,