రంగ‌నాథ్ వంటి ఆద‌ర్శ‌వంత‌మైన వ్య‌క్తిని కోల్పోవ‌డం దుర‌దృష్ట‌క‌రం : బాల‌కృష్ణ‌

  • IndiaGlitz, [Saturday,December 19 2015]

న‌టులు రంగ‌నాథ్‌గారు ఇలా ఆక‌స్మికంగా మ‌ర‌ణించ‌డం అనేది బాధాక‌రం. న‌న్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మంచి న‌టుడు, ఆద‌ర్శ‌వంత‌మైన వ్య‌క్తిని కోల్పోయాం. అలాంటి వ్య‌క్తిని కోల్పోవ‌డం దుర‌దృష్ట‌క‌రం. మూడు వంద‌ల చిత్రాల‌తో పాటు పలు సీరియ‌ల్స్‌లో ఆయ‌న న‌టించి మెప్పించారు. అలాగే ద‌ర్శ‌క‌త్వం కూడా వ‌హించారు.

ఆయ‌నతో పాటు క‌లిసి నేను చాలా చిత్రాల్లో న‌టించాను. గొప్ప న‌టుడ్ని తెలుగు చిత్ర‌సీమ‌కు దూర‌మ‌య్యారు. ఆయ‌న మ‌ర‌ణం మ‌న‌కు తీర‌ని లోటు. ఆయ‌న ఆత్మ‌కు భ‌గ‌వంతుడు శాంతిని ప్ర‌సాదించాల‌ని కోరుకుంటూ వారి కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాడ సానుభూతిని తెలియ‌జేస్తున్నాను.

More News

ఆది పుట్టినరోజు 23న 'గ‌రమ్' ఆడియో

లవ్లీ రాక్ స్టార్ ఆది హీరోగా, మదన్ దర్శకత్వంలో శ్రీమతి వసంత శ్రీనివాస్ సమర్పణలో శ్రీనివాసాయి స్ర్కీన్స్ పతాకంపై పి.సురేఖ నిర్మించిన చిత్రం 'గరం'.

బాల‌య్య‌తో ఎన్టీఆర్ గొడ‌వ స‌మ‌సిపోనుందా...

గ‌త కొన్ని బాబాయ్ బాల‌య్య‌, అబ్బాయి ఎన్టీఆర్‌ల మ‌ధ్య సైలెంట్ వార్ న‌డుస్తుంది. ఇది కాద‌న‌లేని విష‌యం.

తమిళ రీమేక్ ప్లాన్ లో నితిన్

తమిళ రీమేక్ ప్లాన్ లో ఉన్న యువ హీరో... ఎవరో కాదు క్యూట్ హీరో నితిన్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్ అ ఆ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

అభిమానులకు పవన్ కానుక....

పవర్ స్టార్ పవన్కళ్యాణ్ ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. సినిమాను స్మమ్మర్ లో విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పవర్ ఫేమ్ బాబీ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది.

రాజస్ధాన్ లో తేజు, రాశి..

రాజస్ధాన్ లో తేజు, రాశి ఖన్నా... ఏం చేస్తున్నారనుకుంటున్నారా..? సుప్రీమ్ సినిమా కోసం సాంగ్ షూట్ లో పాల్గొంటున్నారు. ఈ చిత్రాన్ని అనిల్ రావివూడి తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.