సంక్రాంతి వేడుకల్లో బాలయ్య..!

  • IndiaGlitz, [Friday,January 13 2017]

గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి విజ‌యం సాధించ‌డంతో బాల‌య్య సంతోషంతో సంక్రాంతి వేడుక‌ల్లో పాల్గొన్నారు. కృష్ణా జిల్లా పామ‌ర్రు మండ‌లంలోని కొమ‌ర‌వోలు, నిమ్మ‌కూరులో జ‌రిగిన సంక్రాంతి వేడుక‌ల్లో పాల్గొని నంద‌మూరి తార‌క రామారావు, బ‌స‌వ‌తార‌కం దంప‌తుల విగ్ర‌హాల‌కు పూల మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. ఇక్క‌డ నుంచి బాల‌య్య ఎండ్ల బండి పై స్వ‌గ్రామానికి వెళ్లి చిన్నారుల‌కు భోగిప‌ళ్లు పోసి, ధాన్యం రాశుల‌కు పూజ‌లు చేసి రైతుల‌ను స‌న్మానించారు.

ఈ సంద‌ర్భంగా బాల‌కృష్ణ మాట్లాడుతూ... సంక్రాంతికి స్వ‌గ్రామానికి రావ‌డం సంతోషంగా ఉంది. గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి చిత్రాన్ని ఆద‌రిస్తున్న అభిమానుల‌కు, ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు. చారిత్రాత్మ‌క క‌థ‌తో రూపొందిన ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు వినోద‌పు ప‌న్ను మిన‌హాయింపు ఇవ్వ‌డం శుభ‌ప‌రిణామం. ఈ సంద‌ర్భంగా మ‌రోసారి ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌చేస్తున్నాను అన్నారు.

More News

కాటమరాయుడు టీజర్ విడుదల తేదీ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శృతి హాసన్ ల కాంబినేషన్ లో నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మాత శరత్ మరార్, దర్శకుడు కిషోర్ పార్ధసాని దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'కాటమరాయుడు'.

మోక్షజ్ఞ తొలి చిత్రానికి నిర్మాత ఫిక్స్..!

నందమూరి నట సింహం బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ... సినిమా ఎప్పుడు ప్రారంభిస్తారు..? దర్శకుడు ఎవరు..? ఏ బ్యానర్ లో ఈ సినిమా ఉంటుంది అనేది అఫిషియల్ గా ఇప్పటి వరకు ప్రకటించలేదు.

నాని 'నేను లోకల్' ఆడియో తేదీ

వరుస ఐదు చిత్రాల సక్సెస్ తో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న నేచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తిసురేష్ హీరోయిన్ గా , హిట్ చిత్రాల నిర్మాత దిల్రాజు సమర్పణలో ...

అమెరికాలో శాతకర్ణి కలెక్షన్స్..!

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. జాగర్లమూడి క్రిష్ తెరకెక్కించిన ఈ భారీ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్ లో సైతం రికార్డ్ స్ధాయి కలెక్షన్స్ వసూలు చేస్తుంది.

చరణ్ మూవీలో చైతు హీరోయిన్..!

ధృవ చిత్రంతో సక్సెస్ సాధించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్ట్స్ మూవీని సుకుమార్ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. చరణ్ - సుకుమార్ కాంబినేషన్లో రూపొందే భారీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.