గణేషుడి ఎదుట బాలయ్య పాట...

  • IndiaGlitz, [Tuesday,September 08 2015]

నంద‌మూరి న‌ట‌సింహాం బాల‌య్య న‌టిస్తున్న తాజా చిత్రం డిక్టేట‌ర్. ఈ చిత్రాన్ని శ్రీవాస్ తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం డిక్టేట‌ర్ విదేశాల్లో షూటింగ్ జ‌రుపుకుంటున్నాడు. ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ‌తో క‌ల‌సి డైరెక్ట‌ర్ శ్రీవాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రానున్న డిక్టేట‌ర్ వినాయ‌క‌చ‌వితి సంద‌ర్భంగా ఫ్యాన్స్ లో జోష్ నింపాల‌నుకున్నాడు.

అంతే డిక్టేట‌ర్ చిత్రంలోని ఓ పాట‌ను రిలీజ్ చేయాల‌ని డిసైడ్ అయ్యాడు. అదీ కూడా వినాయ‌క‌చ‌వితి సంద‌ర్భంగా రిలీజ్ చేసే పాట గం గం గం గ‌ణేషా అంటూ సాగే పాట కావ‌డం... ఓ విశేషం అయితే ఖైర‌తాబాద్ గ‌ణేషుడి ఎదుటే ఈ పాట...రిలీజ్ చేస్తుండ‌డం మ‌రో విశేషం. ఈ విష‌యాన్ని డిక్టేట‌ర్ ర‌చ‌యిత కోన వెంక‌ట్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు.

More News

బన్నికి యాక్సిడెంట్ అయ్యిందా...?

బన్ని... బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.

ప్లాప్ దర్శకుడితో రవితేజ...?

మాస్ మహారాజా రవితేజ..చాలా మంది కొత్త దర్శకులకు సపోర్ట్ చేసే హీరోల్లో ఒకడు. తనకి కథ నచ్చితే చాలు. కొత్త దర్శకుడా, ప్లాప్ దర్శకుడా అని చూడకుండా సినిమా చేయడానికి రెడీ అయిపోతాడు.

యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 'తొండి'

సందీప్, ప్రియ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం తొండి. ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ సమర్పణలో శ్రీ కృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రసాద్ వెల్లంపల్లి దర్శకత్వంలో కె.కోటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'జయసూర్య' ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్ - కాజల్ అగర్వాల్

'లక్ష్మీకళ్యాణం' నుండి 'టెంపర్' వరకు ఎన్నో సూపర్హిట్ చిత్రాల్లో హీరోయిన్గా నటించి ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకున్న అందాల నటి కాజల్ అగర్వాల్ తాజాగా మాస్ హీరో విశాల్తో నటించిన చిత్రం 'జయసూర్య'.

మొన్న మ‌హేష్‌...నిన్న శ్రుతి..నేడు ప్ర‌కాష్ రాజ్...

ఏ ముహుర్తాన శ్రీమంతుడు క‌థ కొర‌టాల మైండ్ లోకి వ‌చ్చిందో కానీ...ఆత‌ర్వాత శ్రీమంతుడు తెర‌పైకి రావ‌డం బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డం తెలిసిందే.