బాల‌య్య వందో సినిమా ఫిక్స్..

  • IndiaGlitz, [Thursday,March 24 2016]

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ వందో సినిమా గురించి గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. కృష్ణ‌వంశీ - క్రిష్ ఈ ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు బాల‌య్య వందో సినిమా డైరెక్ట‌ర్ అని ప్ర‌చారం జ‌రిగింది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం బాల‌య్య వందో సినిమా బాధ్య‌త‌ల‌ను క్రిష్ కి అప్ప‌గించార‌ట‌. బాల‌య్య వందో సినిమాని ఉగాది సంద‌ర్భంగా ఏప్రిల్ 8న అమ‌రావ‌తిలో ప్ర‌క‌టించ‌నున్నారు.

ఈ చిత్రాన్ని క్రిష్ అత‌ని స్నేహితుడు రాజీవ్ రెడ్డితో క‌ల‌సి నిర్మించ‌నున్నారు. ఏప్రిల్ 22 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ 22 నుంచి మే నెలాఖ‌రు వ‌ర‌కు ఫ‌స్ట్ షెడ్యూల్ చేయ‌నున్నారు. ఆత‌ర్వాత బాల‌య్య త‌న పుట్టిన‌రోజు (జూన్ 10)ను యు.ఎస్ లో జ‌రుపుకోనున్నారు. విదేశాల నుంచి బాల‌య్య‌ తిరిగి వ‌చ్చిన త‌ర్వాత రెండో షెడ్యూల్ చేయ‌నున్నారు. గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి క‌థాంశంతో రూపొందే ఈ చిత్రానికి యోధుడు అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు.

More News

స‌ర్ధార్ మెగా హీరోల‌కు న‌చ్చ‌లేదా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లేటెస్ట్ సెన్సేష‌న్ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఆడియో రిలీజైంది. స‌ర్ధార్ ట్రైల‌ర్ కూడా రిలీజ్ అయ్యింది. ఈ ట్రైల‌ర్ కి మిశ్ర‌మ స్పంద‌న ల‌భిస్తోంది.

త‌మ‌న్నా కోరిక నెర‌వేరిన‌ట్టే

పేరుకి ఉత్తరాది భామ అయినా.. ద‌క్షిణాది భాష‌లు తెలుగు, త‌మిళంను సైతం అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌గ‌ల నైపుణ్యం హీరోయిన్ త‌మ‌న్నా సొంతం. అయితే అంత బాగా మాట్లాడుతున్న‌ప్ప‌టికీ.. ఇప్ప‌టివ‌ర‌కు ఈ రెండు భాష‌ల్లోనూ డ‌బ్బింగ్ చెప్పుకోలేక‌పోయింది త‌మ‌న్నా. అయితే ఆ లోటు ఈ సంవ‌త్స‌రం తీర‌బోతున్న‌ట్లే. 

నాలుగోసారి ఆమెకి ఛాన్స్ ఇచ్చిన‌ విక్ర‌మ్‌

'మ‌నం' చిత్రంతో తెలుగువారికి బాగా ద‌గ్గ‌రైన ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్‌.. ప్ర‌స్తుతం సూర్య‌తో '24' అనే సైంటిఫిక్ ఫిక్ష‌న్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా విక్ర‌మ్‌కి ద‌ర్శ‌కుడిగా ఆర‌వ చిత్రం. ఈ సినిమా కోసం ఓ అంశాన్ని విక్ర‌మ్ నాలుగోసారి రిపీట్ చేస్తున్నాడు.

'అ..ఆ..'తో  బ్రేక్ ప‌డుతుందా?

'ఇష్క్‌', 'గుండె జారి గ‌ల్లంత‌య్యిందే' చిత్రాల‌తో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చాడు నితిన్‌. అయితే.. ఆ త‌రువాత న‌టించిన సినిమాలే నితిన్‌కి ఏ మాత్రం అచ్చి రాలేదు. ఈ నేప‌థ్యంలో త‌న కొత్త చిత్రం 'అ..ఆ.'.పై బోలెడు ఆశ‌ల‌ను పెట్టుకున్నాడు ఈ యువ క‌థానాయ‌కుడు.

అలా..చేస్తే త‌ప్పు ఏమిటి అంటున్న వంశీ పైడిప‌ల్లి..

మున్నా చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై...తొలి చిత్రంతో విజ‌యం సాధించ‌లేక‌పోయినా బృందావ‌నం, ఎవ‌డు చిత్రాల‌తో స‌క్సెస్ సాధించిన డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి. తాజాగా నాగార్జున - కార్తీ - త‌మ‌న్నా కాంబినేష‌న్లో ఊపిరి చిత్రాన్ని తెర‌కెక్కించారు.