ఇప్పుడు బాలయ్య సరసన హీరోయిన్ గా...

  • IndiaGlitz, [Thursday,May 05 2016]

నందమూరి గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా మే 9 నుండి రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకోనుంది. మొరాకోలో జరగనున్న ఈ చిత్రీకరణలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తారట. క్రిష్ దర్శకత్వలో రూపొందుతోన్న ఈ చిత్రంలో హీరోయిన్ ఇంకా ఎవరనేది తేలడం లేదు. నయనతార, ఇలియానాలు ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని ఇప్పుడు క్రిష్ శృతిహాసన్ పేరుని హీరోయిన్ గా పరిశీలిస్తున్నాడట. మరి దక్షిణాదితో పాటు ఉత్తరాదిన కూడా బిజీగా ఉన్న శృతిహాసన్ ఒప్పుకుంటుందో లేదో మరి...

More News

సుప్రీమ్ ...ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్ టైనర్

రాముడి లక్ష్యం గొప్పదా? హనుమంతుని ఆశయం గొప్పదా? అని ఆలోచిస్తే రాముని లక్ష్యమే గొప్పదనుకునే ఓ యువకుడు ఆ లక్ష్యాన్ని మోసే రాముడు కోసం ఏం చేశాడనేదే సుప్రీమ్ సినిమా.

ఈనెల 13న విడుదలౌతున్న యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ రహదారి

సేతు,అభిషేక్,రాజ్,పూజ,ఉమాశంకర్,శ్వేత,విజయ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న చిత్రం రహదారి.యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్ టైన్ మెంట్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'కేడి బిల్లా - కిలాడి రంగా' ట్రైలర్ లాంచ్!!

భీమవరం టాకీస్ పతాకంపై రాజ్ కందుకూరి సమర్పణలో ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తాజాగా అందిస్తున్న అనువాద చిత్రం 'కేడి బిల్లా-కిలాడీ రంగా'.

తన తదుపరి చిత్రం గురించి క్లారిటీ ఇచ్చిన సుధీర్....

నేను విలన్ గానే ఎంట్రీ ఇచ్చాను.ఇప్పుడు బాలీవుడ్ లోకి కూడా విలన్ గానే ఎంట్రీ ఇచ్చానని అన్నాడు సుధీర్ .

'మనం' ను బాలీవుడ్ లో రీమేక్ చేయాలనుకుంటున్న దర్శకుడు...

అక్కినేని మూడు తరాల నటులు కలిసి నటించిన క్లాసిక్ మూవీ మనం తెలుగులో ఎంతటి పెద్ద విజయాన్ని సాధించింతో మనకు తెలిసిందే.