బాహుబ‌లి 2 ఫ‌స్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ డేట్..!

  • IndiaGlitz, [Wednesday,August 17 2016]

ప్ర‌భాస్, రానా, అనుష్క‌, త‌మ‌న్నా, ర‌మ్య‌కృష్ణ ప్ర‌ధాన తారాగ‌ణంగా ద‌ర్శ‌క‌ధీర రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్నసంచ‌ల‌న‌ చిత్రం బాహుబ‌లి 2. ప్ర‌స్తుతం రామోజీ ఫిలింసిటీలో క్లైమాక్స్ సీన్స్ చిత్రీక‌రిస్తున్నారు. భారీ స్ధాయిలో యుద్ధ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్న‌ ఈ షెడ్యూల్ ఈ నెలాఖ‌రుకు పూర్త‌వుతుంది. ఆత‌ర్వాత సెప్టెంబ‌ర్ నుంచి న‌వంబ‌ర్ వ‌ర‌కు చివ‌రి షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.

బాహుబ‌లి 2 గురించి లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే....యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పుట్టిన‌రో్జు సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 23న బాహుబ‌లి 2 ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ చేయ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ డేట్ ను అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేయ‌నున్నార‌ని స‌మాచారం. ఆర్కా మీడియా సంస్థ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న బాహుబ‌లి 2 చిత్రాన్నిప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

సుశాంత్ సినిమాలో చైతు, అఖిల్ రోల్స్ గురించి ఎక్స్ క్లూజీవ్ డీటైల్స్..!

సుశాంత్ నటించిన తాజా చిత్రం ఆటాడుకుందాం..రా.ఈ చిత్రాన్ని జి.నాగేశ్వరరెడ్డి తెరకెక్కించారు.

మ‌హేష్ మూవీ లేటెస్ట్ అప్ డేట్..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - క్రేజీ డైరెక్ట‌ర్ మురుగుదాస్ కాంబినేష‌న్లో భారీ చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఈ భారీ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్ లో ఎన్.వి.ప్ర‌సాద్, ఠాగూర్ మ‌ధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

జ‌న‌తా గ్యారేజ్ మ‌ల‌యాళ వెర్షెన్ ఆడియో రిలీజ్ డేట్..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - కొర‌టాల శివ కాంబినేష‌న్ లో రూపొందుతున్న భారీ చిత్రం జ‌న‌తా గ్యారేజ్. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

ఆటాడుకుందాం రా ఒక పండ‌గ లాంటి సినిమా - చింత‌ల‌పూడి శ్రీనివాస‌రావు

కాళిదాసు, క‌రెంట్, అడ్డా...చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ న‌టించిన లేటెస్ట్ మూవీ ఆటాడుకుందాం రా. జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని చింత‌ల‌పూడి శ్రీనివాస‌రావు, ఎ.నాగ సుశీల సంయుక్తంగా నిర్మించారు.

శర్వానంద్ 25వ సినిమా ఓవర్ సీస్ హక్కులను

రన్‌రాజారన్‌, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు, ఎక్స్‌ప్రెస్‌ రాజా వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో హ్యాట్రిక్‌ సాధించిన హీరో శర్వానంద్‌ కథానాయకుడిగా, భలే భలే మగాడివోయ్‌, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాల హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి కథానాయికగా, ఛత్రపతి, డార్లింగ్‌, అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించిన భా