లండన్‌లో 'బాహుబలి'

  • IndiaGlitz, [Friday,March 23 2018]

ప్రభాస్ టైటిల్ పాత్రలో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ ఎంతటి సెన్షేషనల్ హిట్ అయ్యిందో మనకు తెలిసిందే. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన చిత్రమిది. ఇప్పుడు ప్రభాస్‌కు మరో అరుదైన ఘనత దక్కనుంది. ఈ సినిమా సమయంలో బ్యాంకాక్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రభాస్ మైనపు బొమ్మను ప్రతిష్ఠించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు లండన్‌లోని ఈ మ్యూజియం ప్రధాన శాఖలో కూడా ప్రభాస్ మైనపు బొమ్మను ప్రతిష్టిస్తున్నారు. మరో వైపు కట్టప్ప సత్యరాజ్ మైనపు బొమ్మను మేడమ్ టుస్సాడ్స్‌లో ఉంచనున్న సంగతిని రీసెంట్‌గా ఆయన తనయుడు శిబిరాజ్ తెలియజేశారు. ఒకే సినిమాకు చెందిన ఇద్దరు నటుల బొమ్మలు ఓ మ్యూజియంలో ఉండటం అరుదైన విషయమే కదా!.

More News

'వేదిక్ డైరీ' ప్రారంభించిన కాజల్ అగర్వాల్

దర్శకుడు శ్రీను వైట్ల భార్య రూప వైట్ల వేదిక్ డైరీ అనే సంస్ధను ప్రారంభించారు.

మే 11న 'రాజుగాడు' విడుదల

రాజ్ తరుణ్ కథానాయకుడిగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం "రాజుగాడు".

మహానటి షూటింగ్ పూర్తి

కీర్తి సురేష్ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం "మహానటి". లజండరీ కథానాయకి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగఅశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా వైజయంతీ మూవీస్

ఆ లిస్ట్‌లో ఉపేంద్ర మాధ‌వ్ చేరుతాడా?

కొత్త ద‌ర్శ‌కుల‌ను ప్రోత్స‌హించ‌డం.. వాళ్ళ‌తో సినిమాలు చేసి, విజ‌యాల‌ను అందుకోవ‌డం క‌ళ్యాణ్‌రామ్‌కు కొత్తేం కాదు.

'ప్రశ్నిస్తా' సినిమా ప్రారంభం

జనం ఎంటర్టైన్మెంట్ పతాకంపై ప్రముఖనిర్మాత సత్య రెడ్డి నిర్మిస్తున్న 'ప్రశ్నిస్తా' మూవీ కి తన కుమారుడైన మనీష్ బాబు ని హీరోగా పరిచయం