'బాహుబలి' పార్ట్ 2 కర్ణాటక హక్కులను కైవసం చేసుకున్న ప్రముఖ నిర్మాత సాయికొర్రపాటి

  • IndiaGlitz, [Saturday,August 15 2015]

ఈగ', అందాల రాక్షసి', లెజెండ్', ఉహలు గుసగుసలాడే', దిక్కులు చూడకు రామయ్యా', తుంగభద్ర' వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించిన వారాహి చలన చిత్రం అధినేత, స్టార్ ప్రొడ్యూసర్ సాయికొర్రపాటి. నిర్మాతగానే కాకుండా డిస్ట్రిబ్యూటర్ గా కూడా ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ఇటీవల దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ డూపర్ హిట్ మూవీ 'బాహుబలి' ది బిగినింగ్ నికూడా ఆయన డిస్ట్రిబ్యూట్ చేశారు.

ఈ సినిమా రెండో పార్ట్ త్వరలోనే ప్రారంభం కానుంది. 'బాహుబలి' పార్ట్ 1 సాధించిన సక్సెస్ తో 'బాహుబలి' పార్ట్ 2 పై హై ఎక్సెపెక్టేషన్స్ నెలకొని ఉన్నాయి. చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా హక్కులను కైవసం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన బాహుబలి పార్ట్ 2 హక్కులను ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయనంత ఫ్యాన్సీ రేటును చెల్లించి సాయికొర్రపాటి కైవసం చేసుకున్నారు. ఈ సినిమాతో మరో సూపర్ హిట్ మూవీని అందించే ప్రయత్నం చేస్తున్నారు వారాహిచలన చిత్రం అధినేత సాయికొర్రపాటి. అలాగే తెలుగు ప్రేక్షకులకు 69వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు.

More News

'అబ్బాయితో అమ్మాయి' బిజినెస్ అదిరిందట..

ఏ సినిమా అయినా బిజినెస్ ఎప్పుడు అవుతుంది? స్టార్ హీరో సినిమా అయితే కొబ్బరికాయ కొట్టినరోజునే జరిగే అవకాశం ఉంది. లేకపోతే ఫస్ట్ లుక్ విడుదలయ్యాక అవుతుంది

'శ్రీమంతుడు' నా కెరీర్‌లో బెస్ట్‌ ఫిలిమ్‌ - మహేష్‌

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా ‘మిర్చి’ ఫేమ్‌ కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌

'సైజ్ జీరో' ఆ చిత్రంలా ఉంటుందా...?

అనుష్క ప్రధానపాత్రలో ‘బాహుబలి’, ‘రుద్రమదే’వి చిత్రాల తర్వాత ‘ చేస్తున్న సినిమా ‘సైజ్ జీరో’. పివిపి బ్యానర్ పై

ఎగ్జయిట్ అయిన పవన్ కళ్యాణ్...

‘గోపాల గోపాల’ చిత్రం తర్వాత గ్యాప్ తీసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ‘సర్ధార్’ సినిమాలో నటిస్తూ బిజీగా

సెన్సార్‌ పూర్తి చేసుకున్న 'టెర్రర్‌'

అఖండ భారత్‌ క్రియేషన్స్‌ పతాకంపై షేక్‌ కరీమా సమర్పణలో శ్రీకాంత్‌, నిఖిత హీరో హీరోయిన్‌లుగా సతీష్‌ కాసెట్టి