ఎన్టీఆర్‌తో మ‌రో సినిమా ప్లాన్ చేస్తున్న ద‌త్‌

  • IndiaGlitz, [Monday,May 14 2018]

ఒక‌ప్పుడు సీనియ‌ర్ ఎన్టీఆర్‌, చిరంజీవి వంటి స్టార్ హీరోల‌తో సినిమాలు చేసిన నిర్మాత సి.అశ్వ‌నీద‌త్‌. ఇప్పుడు ద‌త్ కుమార్తెలు ప్రియాంక ద‌త్‌, స్వ‌ప్న ద‌త్‌లు నిర్మాత‌లుగా మారారు. వీరి నిర్మించిన 'మ‌హాన‌టి' సెన్సేష‌న‌ల్ హిట్ అయ్యింది. అశ్వ‌నీద‌త్ నిర్మాతగా బిజీ కావ‌డానికి వ‌రుస సినిమాల‌ను ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పుడు మ‌హేశ్ 26వ సినిమాను వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో చేయబోతున్నాడు. దిల్‌రాజుతో పాటు అశ్వ‌నీద‌త్ కూడా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయాల‌నుకుని ప్లాన్ చేస్తున్నాడ‌ట అశ్వ‌నీద‌త్‌.

అయితే ప్ర‌స్తుతం ఎన్టీఆర్ త‌న ప్రెజెంట్ క‌మిట్‌మెంట్స్‌ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్ప‌టికే ఎన్టీఆర్‌తో స్టూడెంట్ నెం.1, శ‌క్తి సినిమాల‌ను నిర్మించారు అశ్వ‌నీద‌త్‌.

More News

స‌న్నిని చూడాలంటే డబ్బు ఇవ్వాల్సిందే...

స‌న్నీలియోన్‌కు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. ఈ పోర్న్‌స్టార్ బాలీవుడ్ స‌హా ద‌క్షిణాదిన కూడా సినిమాలు చేస్తుంది. ప్ర‌స్తుతం ద‌క్షిణాదిన 'వీర‌మ‌హాదేవి' అనే సినిమా చేస్తుంది.

అభిమాని కోసం బ‌న్ని ఆవేద‌న‌...

సినిమా హీరోల‌కు అభిమానులే కొండంత బ‌లం. ఈ అభిమానుల్లో కొంద‌రు వీరాభిమానులు కూడా ఉంటారు. కొన్ని సంద‌ర్భాల్లో హీరోల‌కు ఈ వీరాభిమానుల‌తో ప్ర‌త్యేకానుబంధం కూడా ఉంటుంది.

లేడీ విల‌న్‌తో మ‌రోసారి వ‌ర్క‌వుట్ అవుతుందా?

13 ఏళ్ల త‌ర్వాత విశాల్ త‌న‌కు బ్రేక్ ఇచ్చిన సినిమా 'పందెం కోడి' (సండైకోళి)కి సీక్వెల్‌ను చేస్తున్నాడు. 'సండైకోళి2' పేరుతో త‌మిళంలో రూపొందుతోన్న ఈ సినిమాలో కీర్తిసురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

తేజ కోసం బాల‌య్య ప్ర‌య‌త్నాలు...

దివంగ‌త ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు బ‌యోపిక్‌ను 'య‌న్‌.టి.ఆర్‌' పేరుతో తెర‌కెక్కించ‌నున్న సంగ‌తి తెలిసిందే.

తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వాలని ఉంది - శ్రీ దివ్య

'మనసా' చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన అచ్చ తెలుగు అమ్మాయి శ్రీదివ్య. తెలుగులో చేసిన సినిమాలు తక్కువే అయినా హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.