ప‌ల్లెటూరి అమ్మాయిగా...

  • IndiaGlitz, [Thursday,April 19 2018]

శ‌ర్వానంద్‌, సుధీర్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. ఈ సినిమాలో శ‌ర్వానంద్ స‌ర‌స‌న హ‌లో సినిమాలో న‌టించిన క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ హీరోయిన్‌గా న‌టించ‌నుంది. ముందుగా మెహ‌రీన్ స‌హా ప‌లువురు పేర్లు వినిపించినా.. మేక‌ర్స్ క‌ల్యాణి వైపు మొగ్గు చూపారు.

స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రం 1980 బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్క‌నుంద‌ట‌. అందులో క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ ఓ ప‌ల్లెటూరి అమ్మాయిగా క‌నిపింనుంద‌ట‌. అలాగే శ‌ర్వానంద్ ఓ మాఫియా లీడ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారట‌. ఈ చిత్రాన్ని సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. శ‌ర్వానంద్ ఈ సినిమాతో పాటు హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో 'ప‌డి ప‌డి లేచె మ‌న‌సు' సినిమా కూడా చేస్తున్నారు. 

More News

ప్రభాస్ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటిస్తోన్న చిత్రం ‘సాహో’ సుజీత్ దర్శకత్వంలో

పొలిటికల్‌ టచ్‌తో సాగే కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ 'భరత్‌ అనే నేను'- కొరటాల శివ

'శ్రీమంతుడు' వంటి ఇండ్రస్టీ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందించిన సూపర్‌స్టార్‌ మహేశ్‌ సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన రెండో చిత్రం 'భరత్‌ అనే నేను'.

పబ్లిసిటీ డిజైనర్ ధని ఏలే కు అరుదైన గౌరవం

పబ్లిసిటీ డిజైనర్ ధని ఏలే కు అరుదైన గౌరవం

వరుణ్ తేజ్ - సంకల్ప రెడ్డి క్రేజీ కాంబినేషన్ సినిమా ప్రారంభం

బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్న వరుణ్ తేజ్ కథానాయకుడిగా "ఘాజీ"

నాగ్‌, నాని సినిమాలో ట్విస్ట్ అదేన‌ట‌

కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో