విశాల్ అరెస్ట్ అవుతారా?

  • IndiaGlitz, [Saturday,August 03 2019]

తమిళ హీరో, నిర్మాతల సంఘం అధ్యక్షడు, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్.. తన కార్యవర్గ నిర్వాహక వేతనాలకు సంబంధించిన టీడీఎస్‌ లెక్కల్ని ఆదాయపు పన్నుశాఖకి సరిగ్గా చెల్లించడం లేదంటూ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించిన వివరణ ఇవ్వాలంటూ ఐటీ అధికారులు విశాల్‌ను కోరినప్పటికీ ఆయన ఇంత వరకు ఐటీ విచారకు హాజరు కాలేదు. పలుమార్లు జారీ చేసిన నోటీసులకు విశాల్ నుండి స్పందన లేకపోవడంతో ఐటీ అధికారులు విశాల్‌కు వ్యతిరేకంగా పిటిషన్ వేశారు. పిటిషన్‌ను పరిశీలించిన చెన్నై ఎగ్మోర్ కోర్ట్ ఐటీశాఖ విచారణకు విశాల్ హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసి అరెస్ట్ చేయలంటూ అదేశాలు జారీ చేసింది. ఈ కేసును ఈ నెల 28కి వాయిదా వేసింది.

More News

మరో సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్న అఖిల్

`అఖిల్`, `హలో`, `మిస్టర్ మజ్ను` చిత్రాలతో హీరోగా గుర్తింపు పొందినా, హిట్ కోసం మాత్రం వెయిట్ చేయాల్సి వస్తుంది అఖిల్ అక్కినేనికి.

'మళ్ళీ మళ్ళీ చూశా' కి గుమ్మ‌డికాయ కొట్టిన‌ చిత్ర‌యూనిట్‌

అనురాగ్ కొణిదెన హీరోగా శ్వేత అవస్తి, కైరవి తక్కర్ హీరోయిన్లు గా హేమంత్ కార్తీక్ దర్శకత్వంలో

వెస్ట్ ఇండీస్ క్రికెట్ ఆటగాడు డ్వేన్ బ్రావో తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం

ప్రపంచ ప్రఖ్యాత వెస్ట్ ఇండీస్ క్రికెట్ ఆటగాడు డ్వేన్ బ్రావో తో ప్ర‌ముఖ నిర్మాణ‌ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సోష‌ల్ అవేర్నేష్ ఫిల్మ్ ను అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే.

ఎయిర్‌టెల్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. 3జి నెట్‌వర్క్ ఔట్!

టెలికాం మేజర్ భారతి ఎయిర్‌టెల్ 2020 మార్చి నాటికి దేశవ్యాప్తంగా తన మొత్తం 3 జి నెట్‌వర్క్‌ను మూసివేయాలని ఆశిస్తున్నట్లు ప్రకటించింది. ఎక్కువ రియలైజేషన్ మరియు సగటు రెవెన్యూ పర్ యూజర్ (ARPU) పై

‘బాహుబలి’ కంటే ముందే ‘సాహో’ ప్లాన్ చేశా కానీ...!!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘సాహో’. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ‘బాహుబలి’ రికార్డ్స్‌ను బ్రేక్ హిస్టరీ క్రియేట్ చేసేంతలా రోజురోజుకు అంచనాలు...