త‌మిళ అర్జున్ రెడ్డి షూటింగ్ పూర్తి

  • IndiaGlitz, [Tuesday,September 18 2018]

తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సందీప్‌రెడ్డి వంగా కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం 'అర్జున్ రెడ్డి'. తెలుగులో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. ఇప్పుడు త‌మిళం, హిందీ భాష‌ల్లో ఈ సినిమా రీమేక్ అవుతుంది. త‌మిళం విష‌యానికి వ‌స్తే.. చియాన్ విక్ర‌మ్ కొడుకు ధృవ్ హీరోగా న‌టిస్తుండ‌గా బెంగాళీ భామ మేఘా చౌద‌రి హీరోయిన్‌గా న‌టిస్తుంది. బాలా సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ 4 ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్ నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. త్వ‌ర‌లోనే విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. ఈ శ‌నివారం ఆడియో విడుద‌ల జ‌ర‌గ‌నుంది. ర‌ధ‌న్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

More News

ప‌రువుహ‌త్య‌పై స్పందించిన హీరో మంచు మ‌నోజ్..

తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన ప‌రువు హ‌త్యపై హీరో మంచు మ‌నోజ్ స్పందించారు. కులం పేరుతో ప్ర‌ణ‌య్ ను అతి దారుణంగా చంపిన సంగ‌తి తెలిసిందే.

నేరుగా మార్కెట్లోకే!

స్టార్ హీరో అయిన త‌ర్వాత ఎన్టీఆర్ సినిమాకు ఆడియో వేడుక జ‌ర‌గ‌క‌పోవ‌డం ఇదే తొలిసారి. యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ సినిమా అంటే ఓ క్రేజ్ ఉంటుంది.

క‌వ‌ల‌ల‌కు జన్మ‌నిచ్చిన మ‌హేష్ హీరోయిన్‌...

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా న‌టించిన చిత్రం 'ట‌క్కరిదొంగ‌' చిత్రంలో బిపాసాబ‌సు, లీసారేహీరోయిన్స్ న‌టించారు. ఈ ఇద్ద‌రికీ ఇప్పుడు పెళ్లైంది.

'థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్' రిలీజ్ డేట్‌

విజ‌య్ కృష్ణ ఆచార్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌తున్న చిత్రం 'థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్‌'.  అమితాబ్ బ‌చ్చ‌న్‌, ఆమీర్ ఖాన్‌, క‌త్రినా కైఫ్‌, ఫాతిమా స‌నా షేక్‌, రోనాల్ రాయ్‌, స‌త్య‌దేవ్ త‌దిత‌రులు

సెప్టెంబ‌ర్ 20న దేవ‌దాస్ ఆడియో పార్టీ..

దేవ‌దాస్ సినిమా ఆడియా పార్టీ (లాంఛ్) సెప్టెంబ‌ర్ 20న జ‌ర‌గ‌నుంది. హైద‌రాబాద్ లో ఈ ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.